తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
KTR | హైదరాబాద్లో శనివారం జరిగిన నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నేతల సమావేశంలో పార్టీ నేతలకు పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాల పైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి
Municipal Elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆయా చోట్ల కొత్త పాలకవర్గాల ఏర్పాటు దిశగా ప్ర�
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ‘పురపోరు’లో గుల�
మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తు న్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకున్నది. చార్జీలు పెంచితే ఓటమి తప్పదని గ్రహించి విరమించుకోగా, మొత్తంగా పురపాలక ఎన్నికల నే�
‘పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అత్తాకోడళ్ల నుంచి కాపాడండి. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి తీరుతో నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల జరిగిన సర్�
‘మేము చెప్పేది వినాలి అంతే. పార్టీల ప్రతినిధులు మాట్లాడొద్దు. మీ ఇష్టం ఉంటే ఉండండి.. లేదా వెళ్లిపోండి’ అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వ్యవహరించారని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధ�
మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్న క్రమంలో పలు చోట్ల ఓట్ల గోల్మాల్ వెలుగులోకి వస్తున్నా యి. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని బల్దియాలలో ఓటర్ జాబితా ముసాయిదా విడుదల చేసిం ది. ఇందులో �
నర్సాపూర్, జనవరి8: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు కావాలంటే మహిళలకు ముగ్గులు వేసుకోడానికి డబ్బులు పంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీని గెలుచుకొని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. అవకతవకలకు అవకాశం లేకుండా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని, అధికారులకు విధుల కే�
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా వాటి పరిధిలో 69 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ని
త్వరలో జరగబోయే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలీల బలం చాటాల్సిన అవసరం ఉందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్ప రాజేశం, ఆడెపు శంకర్ పిలుపునిచ్చారు.