రేరా అప్పిలేట్ ట్రిబ్యునల్కు 33 పోస్టులను మంజూ రు చేస్తూ మంగళవారం ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా ఆదేశాలు జారీచేశారు. ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యత మున్సిపల్ శాఖకు అప్పగించింది.
Telangana | మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్సైట్ల
కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు కనీసం వేతనాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇకనైనా చొరవ తీసుకొని వారి సమస్యకు పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ రాష
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి ము న్సిపాలిటీలో పరిధిలోని సర్వే నంబర్-45లోగల ఒర్రెను పూడ్చేసి, రెండెకరాల దాకా కబ్జా చేసినా యంత్రాంగం ‘మూమూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. క్యాతన్పల్లి చెరువు �
వేసవి వచ్చిందంటే చాలు నగరాలు, పట్టణాల్లో భూగర్భజలం అడుగంటిపోతున్నది. నీటి కటకట తీవ్రమవుతున్నది. ఇలా ఎద్దడి రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి.
భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్శాఖ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పమేలా సత్పతి అన్నారు.
మున్సిపల్ డిపార్ట్మెంట్లో 78 అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల నియామక పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని సోమవారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈ నెల 23 నుంచి 25 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని టీఎస్
పట్టణాలు, నగరాల్లో పౌరులు కేంద్రంగా మ్యాగ్జిమమ్ గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్ విధానంతో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ సంస్కరణలు తీసుకొచ్చింది. తద్వారా ఫాస్ట్గా, పారదర్శకంగా ప్రజలు, యజమానులకు సులువ�
పట్టణ స్థానిక సంస్థలకు సవాల్గా మారిన కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.