ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఐటీ టవర్కు రూ.40 కోట్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇందుకోసం మాజీ మంత్రి జోగు రామన్న ప్రత్యేక కృషి చేశారని మున్సిపల్ చైర్మన్ జోగు ప్�
రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఆదిలాబాద్ పర్యటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా సీఎం కేసీఆర్ సభ సమయంలో చూపిస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందిస్తూ, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తున్నామని, పదేళ్లలోనే అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
వేద పండితుల సూచనలతో ఈ నెల 23వ తేదీన నిర్వహించే దసరా ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో 760, మావల జాతీయ రహదారిని ఆనుకొని 222 ఇండ్లను అపార్ట్మెంట్ తరహాలో సకల హంగులతో న�
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే ఏండ్లనాటి సమస్యలకు పరిష్కారం చూపగలిగామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులుపడ్డ పట్టణ ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, పదో తరగతిలో ప్రతిభ కనబర్చాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కొలాం ఆశ్రమ పాఠశాలలో డి�
పట్టణంలోని అన్ని చౌక్లు సుందర ప్రదేశాలుగా తీర్చిదిద్దనున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను శుక్రవా
మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ సమాజ అభివృద్ధి కోసం ముందుకురావాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట ఆదివారం క్రాంతి గురు లాహు
టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. వార్డు కమిటీ మీటింగ్లో భాగంగా గురువారం శాంతినగర్లో పట్టణ అధ్యక్షుడు �