YSRCP | ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో పలువురు వైసీపీ నాయకులు రాజీనామాలు చేస్తుండడం పట్ల ఆ పార్టీలో కలవరం మొదలైంది.
TDP Joinings | ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు టీడీపీలో చేరారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు.
నల్లగొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఫిబ్రవరి 5న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 8న బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్ర�
ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని స్థానిక కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ అడ్మిన
రాజస్థాన్లోని మేర్టా మున్సిపల్ (Merta Municipality) సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్పై (Municipal Chairman) ఓ మహిళా కౌన్సిలర్ చెప్పులు విసరగా, మరో కౌన్సిలర్ పూల దండతో దాడిచేశాడు.
పట్టణంలోని గుమ్లాపూర్ రోడ్డులో హిందూ శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ హెచ్చరించారు
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్తూర్ సురేశ్గౌడ్ అన్నారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పోటీదారులను చూసి కంగారుపడొద్దని నిజాంపేట మున్సిపల్ కమిషనర్ జే శంకరయ్య సూచించారు. మీకు మీరే పోటీ అని నమ్మి ప్రిపరేషన్ కొనసాగించాలని తెలిపారు
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలోని కుప్పం మున్సిపల్ చైర్మన్గా వైఎస్సార్సీపీకి చెందిన డాక్టర్ సుధీర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్గా అఫీస్, మునిస్వామిల చేత ప్రత్యేకా
సీసీసీ నస్పూర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ �
నిర్మల్ టౌన్ : వాల్మీకి జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహార్షి జయంతి వేడుక�