ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక సొంత ఇలాకలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏఎంవోను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా సర్వాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన తిరుపతి సాంబయ్య(35) రెండెకరాల్లో వరి వేశాడు. పెట్టుబడి, ఆర్థిక ఇబ్బందులతో సుమారు రూ.5 లక్షలు అప్పులయ్యాయి. మనస
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని అధికారులు చె
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొ నసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళా�
Mulugu | ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ రైతు తన పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా, ఒక్కసారిగా నాటుబాంబు పేలింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం (Rain) కురిసింది. వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలో భారీ వర్షం కురవడంతో నాగసముద్రం, కోట్పల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరా�
Heavy Rains | రాష్ర్టాన్ని వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని, దానికి అనుబంధంగా మరో ఆవర్తన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో
రాష్ట్రంలో యూరియా (Urea) కోసం రైతుల తిప్పలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని క్యూలైన్లలో పడరానిపాట్లు పడుతున్నారు. ఎరువులు వచ్చాయని తెలిస్తే చాలు పెద్ద సంఖ్యలో అన్నదాతలు సహకార సంఘాలు,
Mulugu | రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. పలు గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో వరద నీటిలో బోటులో వెళ్లి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.
KTR | ములుగు మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడంలేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మహేశ్ కుటుంబానికి కేటీఆర్ ర