Medaram | తప్పటడుగులతో కండ్లుముందే ఆడుతుపాడుతూ తిరిగాడే తమ కొడుకు ఇక జీవితాంతం ఆడలేడని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ బాలుడి తల్లిదండ్రుల దుఃఖానికి ఎవరు కారకులు? ఆడిపాడుతూ అమ్మానాన్నతో మురిపెం పం
Mulugu పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించారు. అంబులెన్స్ సిబ్బందే అన్నీ తామై ఆ గర్భిణికి డెలివరీ చేసిన ఘటన ములుగు జిల్లా గోవిం�
Medaram |మేడారం మహాజాతర సందర్భంగా ఆకుపచ్చ రంగేసుకున్న స్తూపం ఇప్పుడు మళ్లీ ఎర్రబారుతున్నది. ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం తాడ్వాయి మండలం ఊరట్టం క్రాస�
ములుగు జిల్లా కోర్టులో సోమవారం ఉదయం బాంబు కలకలం రేపింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు పోలీసుల తనిఖీలు చేసే వరకు కోర్టు బయటే వేచిచూడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ములుగు కోర్టు �
Mulugu Court | తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ములుగు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పర్యటనలతో ప్రజాధనం వృథా అవుతున్నదే తప్పా స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరడం లేదని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు
పులుల గణన కోసం ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించిన సర్వేలో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న ఓ అటవీ వాచర్ గుండెపోటుతో మృతిచెందగా, ఎలుగుబంటి దాడిలో ఒక రు గాయపడ్డారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తు లు పోటెత్తుతున్నారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి, గద్దె�
మేడారంలోని(Medaram) స్వాగత ద్వారాలు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన స్తంభాల పై ఉన్న చిత్రాలను పునఃపరిశీలన చేయాలని తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య అన్నారు.
ములుగు జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో దుమారం రేగింది. మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలో మొదట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మూడు సార్లు రీ కౌంట
Mulugu : ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు (Kakulamarri Narsimha Rao) సతీమణి భారీ మెజార్టీతో గెలుపొందారు.