ములుగు జిల్లా తాడ్వాయి మండలం అంకంపల్లిలో శనివారం పిడిగు పడి 22 ఆవులు మృతి చెందాయి. అంకంపల్లికి చెందిన రైతు మంకిడి సమ్మయ్య గ్రామ సమీపంలోని తన పొలంలో దొడ్డిని ఏర్పాటు చేసుకొని పశువులను అక్కడే కట్టేసేవాడు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వాగులు పొంగి ప్రవహించాయి. దొడ్ల-కొండాయి గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపో
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, గోవిందరావుపేట మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారంలోనూ సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఇన్ని రోజులు ఉక్కపోతతో �
బావిలో పడి ఇద్దరు బాలురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం జర్పుల తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని జర్పుల తండాకు చెందిన జర్పుల చంటి, పార్
Bade Chokka Rao | ఆపరేషన్ కగార్ నేపథ్యంలో రెండు నెలల క్రితం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తన సహచరులతో కలిసి లొంగిపోయాడని తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ములుగు జిల్లాలో చిన్నారులు బలవుతున్నారని రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి ఆరోపించారు.
Medaram | తప్పటడుగులతో కండ్లుముందే ఆడుతుపాడుతూ తిరిగాడే తమ కొడుకు ఇక జీవితాంతం ఆడలేడని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ బాలుడి తల్లిదండ్రుల దుఃఖానికి ఎవరు కారకులు? ఆడిపాడుతూ అమ్మానాన్నతో మురిపెం పం
Mulugu పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించారు. అంబులెన్స్ సిబ్బందే అన్నీ తామై ఆ గర్భిణికి డెలివరీ చేసిన ఘటన ములుగు జిల్లా గోవిం�
Medaram |మేడారం మహాజాతర సందర్భంగా ఆకుపచ్చ రంగేసుకున్న స్తూపం ఇప్పుడు మళ్లీ ఎర్రబారుతున్నది. ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం తాడ్వాయి మండలం ఊరట్టం క్రాస�
ములుగు జిల్లా కోర్టులో సోమవారం ఉదయం బాంబు కలకలం రేపింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు పోలీసుల తనిఖీలు చేసే వరకు కోర్టు బయటే వేచిచూడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ములుగు కోర్టు �
Mulugu Court | తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ములుగు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పర్యటనలతో ప్రజాధనం వృథా అవుతున్నదే తప్పా స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరడం లేదని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు