CV Anand | తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ పోలీసుల సమన్వయం వల్ల ఆపరేషన్ కగార్ చర్యల ఫలితంగానే మావోయిజమంతమైందన్నారు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్.
Bogatha | ములుగు జిల్లా(Mulugu) వాజేడు మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగర బొగత జలపాతం(Bogatha water falls) ఉప్పొంగింది.
రాష్ట్రంలో జూలై నెలలో 39% లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి జూలై 24 వరకు సగటు లోటు వర్షపాతం 27 శాతంగా నమోదైంది.
ములుగులోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వైస్ చాన్స్లర్ వైఎల్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. జాతీయ విద�
ములుగు జిల్లా గుట్టల్లో రాతి యుగం నాటి అద్భుత చిత్రకళ వెలుగులోకి వచ్చింది. పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆరియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా) జనరల్ సెక్రటరీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు �
ములుగు జిల్లా తాడ్వాయి మండలం అంకంపల్లిలో శనివారం పిడిగు పడి 22 ఆవులు మృతి చెందాయి. అంకంపల్లికి చెందిన రైతు మంకిడి సమ్మయ్య గ్రామ సమీపంలోని తన పొలంలో దొడ్డిని ఏర్పాటు చేసుకొని పశువులను అక్కడే కట్టేసేవాడు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వాగులు పొంగి ప్రవహించాయి. దొడ్ల-కొండాయి గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపో
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, గోవిందరావుపేట మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారంలోనూ సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఇన్ని రోజులు ఉక్కపోతతో �
బావిలో పడి ఇద్దరు బాలురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం జర్పుల తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని జర్పుల తండాకు చెందిన జర్పుల చంటి, పార్
Bade Chokka Rao | ఆపరేషన్ కగార్ నేపథ్యంలో రెండు నెలల క్రితం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తన సహచరులతో కలిసి లొంగిపోయాడని తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ములుగు జిల్లాలో చిన్నారులు బలవుతున్నారని రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి ఆరోపించారు.