Mulugu | రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. పలు గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో వరద నీటిలో బోటులో వెళ్లి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.
KTR | ములుగు మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడంలేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మహేశ్ కుటుంబానికి కేటీఆర్ ర
ములుగు (Mulugu)మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మైదం మహేష్ ఐదు నెలలుగా వేతనం అందలేదని మనస్థాపంతో ఈ నెల మూడవ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని వస్తున్న భక్తుడిపై ట్రైనీ ఎస్సై చేయి చేసుకున్న సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా చౌరస్తాలో ఆదివారం రాత్రి చోటు చేసు�
Minister Seethakka | అడ్డగోలు హామీలు, అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. పోని ఉన్న సంక్షేమ పథ�
‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్' అన్న చందంగా ఉంది మంత్రి సీతక్క వ్యాఖ్య. ములుగులో మల్టీపర్పస్ వర్కర్ మైదం మహేశ్ మృతికి సర్కార్కు సంబంధం లేదని పేర్కొంటూనే అందుకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పేర
పారిశుధ్య కార్మికుడు మైదం మహేశ్ కుటుంబానికి న్యాయం జరిగే దాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి తెలిపారు. గత ఆరు నెలలుగా జీతాలు అందక, �
పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేశ్ పురుగుల మందు తాగి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కార్మికుడి మృతిపై బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరా తీశారు.
KTR | ఐదునెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేశ్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టించింది. సింగరకొండపల్లి, కేశవాపూర్, నర్సాపూర్ శివార్లలో పెద్దపులి తిరుగుతున్నది. దీంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శ�
‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు.. మన గ్రామంలో మంచి మనసున్న దాతలు ముందుకు వస్తే మన గ్రామ పంచాయతీకి వెళ్లి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అనే ఫ్లెక్సీని ములుగు జిల్లా వెంకటాపురం(ఎం)లో (Venkatapuram) వెలసింది.