కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన హర్యానా (Haryana) ప్రభుత్
రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 16న భారత్ బంద్ చేపట్టనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్ చెప్పారు. బుధవారం ఆయన ముజాఫర్నగర్లో విలేకరులతో మాట్లాడుతూ ‘పంటల�
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన గోధుమ పంటకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అందుకు విరుద్ధ
MSP | కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో సమావేశం అనంతరం రైతు నాయకులు మీడియాతో మాట్లాడారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ-MSP) చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని రైతు నాయకుడు దర్శన్ పాల్ తెలిపార�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ�
కొనుగోలు కేంద్రాలను తెల్లబంగారం ముంచెత్తనున్నది. ఇందుకోసం అధికారులు సన్నద్ధమయ్యారు. పత్తి పంట చేతికొస్తున్న క్రమంలో ముందుగానే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. సీసీఐ ఆధ్వర్యంలో కేంద్
రాష్ట్రాలు వద్దంటున్నా, రైతులు మొత్తుకొంటున్నా కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకొన్నది. ధాన్యం సేకరణను ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. ఇప్పటికే కొనేవాళ్లు లేక, కనీస మద్దతు
హామీలు అమలు చేయకపోవడంపై కన్నెర్ర పంజాబ్, హర్యానాలో అన్నదాతల నిరసనలు రైలు పట్టాలపై బైఠాయింపు.. నిలిచిన సర్వీసులు చండీగఢ్, జూలై 31: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు అమరవీరుల క�
కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశ రైతాంగం రగులుతున్నది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన మహోత్తర ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతుల కేసుల ఉపసంహరణ తదితర హ�