ఎడాపెడా డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై పెట్టుబడి భారం మోపుతున్న కేంద్రం ఆ స్థాయిలో పంటలకు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం పెంపు బారెడు- మద్దతు ధర పెంపు మూరెడు అన్న చందంగా కేం�
వరి మద్దతు ధరను కేంద్రం రూ.100 పెంచింది. తాజా పెంపుతో క్వింటాల్ వడ్ల(సాధారణ రకం) ధర రూ.2,040కు పెరిగింది. వడ్లు సహా వానకాలం సీజన్కు సంబంధించి 14 రకాల పంటల మద్దతు ధరల పెంపునకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మంగళవారం లోక్సభలో మాట్లాడుతూ ‘తాజా పరిస్థితుల్లో పంట పండిం�
న్యూఢిల్లీ: స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల అమలుపై ఇవాళ రాజ్యసభలో సభ్యులు ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రులు సమాధానం ఇచ్చారు. కనీస మద్దతు ధరపై కమిటీని ఏర్పాటు చేసేందుకు
సడలని దీక్షతో కేంద్రం మెడలు వంచి సాగుచట్టాల రద్దు డిమాండ్ను సాధించుకున్న రైతులు.. పంట ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్మెస్పీ)ను సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి. సాగు మీద పెడుతున్న పెట్టుబడి కూడా రాని ప
TRS | ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ (TRS) పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్నది. తెలంగాణ నుంచి మొత్తం పంటను కొనుగోలు చేయాలని, ఏడాది లక్ష్యాన్ని ముందే చెప్పాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఖరీఫ్ వరిపంట దిగుబడి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 16 శాతం అదనపు వరిపంటను సేకరించినట్లు కేంద్రం వెల్లడించింది. ఖరీఫ్ మార్కెట్ సీజన్ సందర్భంగా నిన