మొన్నటివరకు పంటలను దర్జాగా మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు ఇప్పుడు అదే మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి. తమ పంటలను అమ్ముకునేందుకు నానా ఆగచాట్లు. మార్కెట్లలో పడిగాపులు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆందోళనలు,
NITI Aayog | నిర్ణీత పరిమితి లేకుండా గోధుమ, వరి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం సరికాదని, ఇది ‘పంట మార్పిడి’పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ పరిధిలోని వర్కింగ్ గ్రూప్ తెలిపింది. ఆహార భద్రత చట్�
పంటలకు కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజంతా పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని రైతు నేత శర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు.
MSP : రైతుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఎండగట్టారు. ఎంఎస్పీ (కనీస మద్దతు ధర)పై గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న వారు హరిత విప్లవ పితామహుడు, భారత�
ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా పలు డిమాండ్ల సాధనకు ‘ఢిల్లీ చలో’ పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన నాలుగో విడత చర్చలు విఫలం అయ్యాయి. కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర సర్కార్ ఐదేండ్ల ప్లాన్న
‘ఢిల్లీ చలో’ మార్చ్ ప్రధాన డిమాండ్లలో ఒకటి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ. ఎంఎస్పీకి హామీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యయం పెరుగుతుందని ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి మీడియా ఆధారిత కథనా
రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే, తక్షణమే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రైతు సంఘం నేత సర్వన్ సింగ్ పంధేర్ శనివారం డిమాండ్ చేశారు.
Farmer Unions: రైతు సంఘాలతో సమావేశాలు పాజిటివ్గా ముగిసినట్లు కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరోసారి రైతు సంఘాలతో భేటీ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
Farmers Protest | రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై ర
అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13న(మంగళవారం) ‘ఢిల్లీ చలో’ మార్