Trisha Krishnan Varsham Movie | తమిళ బ్యూటీ త్రిష కృష్ణన్ వర్షం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం 2004లో వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా త్�
నరేష్ వీకే, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘మళ్లీ పెళ్లి’. జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ వీకే నిర్మిస్తున్నారు.
సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin), మెహర్ చావల్, రోహన్ , కృతిక శెట్టి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం జూన్ 24న (రేపు) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 7 డేస్ 6 నైట్స్ (7 Days 6 Nights). ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సుమంత్ �
నిర్మాత ఎంఎస్ రాజు వారసుడిగా ‘తూనీగా తూనీగా’ చిత్రంతో తెరంగేట్రం చేశారు సుమంత్ అశ్విన్. ‘కేరింత’, ‘హ్యపీ వెడ్డింగ్' వంటి చిత్రాలతో నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
‘7 డేస్ 6 నైట్స్' చిత్రం తెలుగులో తనకు మంచి గుర్తింపునిస్తుందని చెప్పింది కథానాయిక మెహర్ చాహల్. ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ పాత్రికేయులతో మా�
సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ 7డేస్ 6నైట్స్’. రోషన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్తో కలిసి సుమంత్ అశ్విన్ ఈ చిత్రాన్�
తన కొడుకు సుమంత్ అశ్విన్ (MS Raju)హీరోగా 7 డేస్ 6 నైట్స్ ( 7 Days 6 Nights) సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు ఎంఎస్ రాజు (MS Raju). . జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజు, సుమంత్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నార
'సతి' (Sathi) అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఎంఎస్ రాజు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. సస్పెన్స్ తో కూడిన ప్రీ లుక్ పోస్టర్ (Sathi Pre look)ను విడుదల చేసి క్యూరియాసిటీ పెంచార�
సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తూ రజనీకాంత్తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ 7 డేస్ 6 నైట్స్’. ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటారు ఎమ్మెస్ రాజు. ఆయన ‘డర్టీ హరి’ సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే.
ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. ఎం.సుమంత్ అశ్విన్, ఎస్ రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ని�
శత్రువు సినిమాతో నిర్మాతగా మారిన ఎంఎస్ రాజు ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో ఆయన బేనర్
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న సంగతి తెలిస