టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటారు ఎమ్మెస్ రాజు. ఆయన ‘డర్టీ హరి’ సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే.
ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. ఎం.సుమంత్ అశ్విన్, ఎస్ రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ని�
శత్రువు సినిమాతో నిర్మాతగా మారిన ఎంఎస్ రాజు ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో ఆయన బేనర్
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న సంగతి తెలిస
గత ఏడాది ‘డర్టీ హరి’ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టు కున్న దర్శకనిర్మాత ఎం.ఎస్.రాజు మరో విభిన్నమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఓ సినిమాను రూపొందించబోతున్నట్లు సోమవ�
అగ్ర నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని తెరకెక్కించిన ఎమ్మెస్ రాజు ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రస్తుతం ఆయన ‘7డేస్..6నైట్స్’ పేరుతో మరో ప్రయోగాత్మక ఇతివృత్తంతో సినిమాను రూపొందించడా�