IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ఎంఎస్ ధోనీ(MS Dhoni) కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్(KKR) సారథి అజింక్యా రహానే బౌలింగ్ తీసుకున్నాడు.
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నుంచి వైదొలిగిన రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) విచారం వ్యక్తం చేశాడు. అనుకోకుండా ఎడిషన్ మొత్తానికి దూరం కావడం బాధగా ఉందని అన్నాడు. ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలో చెన్నై సూప�
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఐదు ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ.. మరోసారి ఆ జట్టు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచే�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతం అవుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు పెద్ద షాక్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) అనూహ్యంగా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
కదనరంగంలో మన బలాలను తెలుసుకోవడాని కంటే ముందు ప్రత్యర్థి బలహీనతలను గుర్తించడం ఎంతో కీలకం. తద్వారా వారిపై ఎలా దాడి చేయాలి? వారిని ఎలా ఓడించాలనే వ్యూహరచనలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండో సెంచరీ నమోదైంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియన్ష్ ఆర్య(103) శతకంతో గర్జించాడు. ముల్లనూర్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికారేసిన ఈ చిచ్చరపిడుగు 39 బంతుల్
IPL 2025 : ఓ వైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(53) చెలరేగి ఆడుతున్నాడు. అశ్విన్ బౌలింగ్లో సిక్సర్ బాది అర్ధ శతకం సాధించాడీ యువకెరటం. దాంతో, పంజాబ్ 6 ఓవర్లో 3 వికెట్ల నష్టాని
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక మ్యాచ్కు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
గత రెండు మూడు సీజన్ల మాదిరిగానే తాజా సీజన్ లోనూ భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్పై ఆసక్తికర చర్చ సాగుతున్నది. శనివారం ఢిల్లీతో ముగిసిన మ్యాచ్లో ధోనీ తల్లిదండ్రులు చెపా�
MS Dhoni | మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ఆరేళ్లవుతోంది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రమే పాల్గొంటూ వస్తున్నాడు. ప్రతీ సీజన్కు ముందు ధోనీ రిటైర్మెంట్పై భారీగానే చర్
MS Dhoni | ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడోసారి ఓటమిపాలైంది. 25 పరుగుల తేడాతో సీఎస్కేని ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోన�