Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్లో అస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో 35 పరుగులు చేయడం ద్వారా రోహిత్.. 17 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఐదు సార్లు ఐపీఎల్ విజేత అయిన Mumbai Indians ముంబై ఇండియన్స్ తమ new jersey జెర్సీని విడుదల చేసింది. ముంబై యాజమాన్యం కొత్త జెర్సీ ఫొటోలను ట్విట్టర్లో పెట్టింది. 'అచ్చంగా ముంబై నగరాన్నితలపించేలా ఉంది' అని జెర్న�
భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పదహారో సీజన్ ఐపీఎల్కు సిద్ధమవుతున్నాడు. ప్రాక్టీస్ కోసం అతను ఈరోజు చెన్నైలో అడుగుపెట్టాడు.. ఈ లెజెండరీ కెప్టెన్ రాక గురించి �
Cyber Cheaters | సైబర్ చీటింగ్ కోసం సెలెబ్రిటీల వివరాలను కూడా వాడుకున్న ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. ఓ సైబర్ చీటింగ్ ముఠా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల వివరాలతో క్రెడిట్ కార్డులు పొంది ఆర్థిక నేరాలకు పాల్పడ�
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మేగ్ లానింగ్ ప్రపంచ క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దిగ్గజ కెప్టెన్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), మహేంద్ర సింగ్ ధోనీ (భారత్)లను ఆమె దాటేసింది. అ�
న్యూజిలాండ్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో అతను భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో 78 సిక్స్లతో సౌథీ, ధోనీ సరస�
టన్నులకొద్ది పరుగులు చేసినా.. వందలాది రికార్డులు బద్దలు కొట్టినా.. తనపై కొందరు ఫెయిల్యూర్ కెప్టెన్గా ముద్ర వేశారని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. తాను ఎప్పుడూ మహీకి కుడిభుజం లాంటివాడినని ఈ రికార్డుల రారాజు చెప్పుకొచ్చాడు. ధోనీతో తన అనుబంధం గ
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్తో ఐపీఎల్కు గుడ్ బై చెప్పనున్నాడు. ఒకవేళ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరకుంటే ధోనీ మే 14న సీఎస్కే తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేసిన�
తన వీడ్కోలుపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా తాజాగా స్పందించాడు. 'నేను ధోనీ కోసం ఆడాను. ఆ తర్వాత దేశం కోసం ఆడాను. మేమిద్దరం ఎన్నో ఫైనల్స్ ఆడాం. వరల్డ్ కప్ గెలిచాం' అని తెలిపాడు. 2020 ఆగష్టు 15న ర�