ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మేగ్ లానింగ్ ప్రపంచ క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దిగ్గజ కెప్టెన్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), మహేంద్ర సింగ్ ధోనీ (భారత్)లను ఆమె దాటేసింది. అ�
న్యూజిలాండ్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో అతను భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో 78 సిక్స్లతో సౌథీ, ధోనీ సరస�
టన్నులకొద్ది పరుగులు చేసినా.. వందలాది రికార్డులు బద్దలు కొట్టినా.. తనపై కొందరు ఫెయిల్యూర్ కెప్టెన్గా ముద్ర వేశారని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. తాను ఎప్పుడూ మహీకి కుడిభుజం లాంటివాడినని ఈ రికార్డుల రారాజు చెప్పుకొచ్చాడు. ధోనీతో తన అనుబంధం గ
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్తో ఐపీఎల్కు గుడ్ బై చెప్పనున్నాడు. ఒకవేళ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరకుంటే ధోనీ మే 14న సీఎస్కే తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేసిన�
తన వీడ్కోలుపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా తాజాగా స్పందించాడు. 'నేను ధోనీ కోసం ఆడాను. ఆ తర్వాత దేశం కోసం ఆడాను. మేమిద్దరం ఎన్నో ఫైనల్స్ ఆడాం. వరల్డ్ కప్ గెలిచాం' అని తెలిపాడు. 2020 ఆగష్టు 15న ర�
టీ20 వరల్డ్ నంబర్ 1 సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను దాటేశాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్య�
స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ హోంబ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner) లో తొలి ప్రాజెక్టు శుక్రవారం గ్రాండ్గా లాంఛ్ కాగా.. ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
MS Dhoni | రెండు, మూడు నెలల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ ఆడతాడో, లేదోననే ఆందోళనలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు.