ఈ మధ్య ధనుష్, మృణాళ్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది. అజయ్ దేవగన్ ‘సన్నాఫ్ సర్దార్ 2’ మూవీ స్క్రీనింగ్కు ధనుష్ హాజరయ్యారు. పైగా స్క్రీనింగ్ టైమ్లో మృణాళ�
Mrunal Thakur | కోలీవుడ్ మీడియాతో చేసిన చిట్చాట్లో డేటింగ్ వార్తలపై స్పష్టత ఇచ్చింది. తనపై వస్తున్న పుకార్ల గురించి తెలుసునన్న మృణాళ్ ఠాకూర్.. ఆ పుకార్లు చాలా ఎంటర్టైనింగ్గా, నవ్వొచ్చేలా ఉన్నాయని చెప్పిం�
దక్షిణాది అగ్రనటుడు ధనుష్తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉందనే వార్తలు ప్రస్తుతం ముంబయి సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. వీరిద్దరి డేటింగ్పై ఆంగ్ల మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ జంట ప్రేమబంధానికి కొద�
అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘డకాయిట్'. మృణాళ్ ఠాకూర్ ఇందులో కథానాయిక. ప్రేమ-ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Mrunal Thakur | టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) కాంపౌండ్ నుంచి వస్తున్న డెకాయిట్ (Dacoit)లో హీరోయిన్గా నటిస్తోంది మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). షనీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
తెలుగులో ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించింది మృణాళ్ ఠాకూర్. వాటిలో సీతారామం, హాయ్ నాన్న బాగా ఆడాయి. ‘ఫ్యామిలీ స్టార్' మాత్రం కాస్త చేదు అనుభవాన్నే ఇచ్చింది.
Mrunal Thakur | ప్రొఫెషనల్గా బిజీగా ఉన్న మృణాళ్ ఠాకూర్ తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏంటీ మృణాళ్ ఠాకూర్ షేర్ చేసింది పెళ్లి విషయమా.. ఏంటని ఆలోచిస్తున్నారా..?
Ajay Devgn | బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar 2). విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ కథానాయికగా నటించబోతుంద�
Ajay Devgn | బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar 2). విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ కథానాయికగా నటించబోతుంద�
అడవి శేష్ ‘డెకాయిట్' గ్లింప్స్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేటయ్యేలా చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 25న ‘డెకాయిట్'ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు కూడా. ఇదిలావుండగా.. కథానాయిక మృణాళ్ ఠాకూర్ ఈ
Dacoit Movie | టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డెకాయిట్. షానీల్ డియో దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు.
అడివి శేష్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘డెకాయిట్' గ్లింప్స్ను సోమవారం విడుదల చేశారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి షానియల్ డియో దర్శకుడు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. నాయకానాయికలు అడవి శేష్, మృణాల�
మృణాల్ ఠాకూర్ మనసు గాయపడింది. ఈ గాయానికి మీడియా వాళ్లే కారణమట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేసింది మృణాల్ ఠాకూర్. ‘రీసెంట్గా ఓ అవార్డు వేడుకకు నేనూ జాన్వీ కపూర్ హాజరయ్యాం. ముందుగా నేను ఆ వేడ�