పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ
Adilabad | మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికే బ్లీచింగ్ పౌడర్ సంచులు పరిమితం అయ్యాయి. ఈ నెల 5వ తేదీన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి బ్లీచింగ్ పౌడర్ సంచులు రాగ ఇప్పటి వరకు వాటిని గ్రామ పంచాయతీలకు �
ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఏదో అలా వచ్చి.. మధ్యాహ్నం వరకే డ్యూటీ చేసి.. ఆ తర్వాత పలాయనం చిత్తగిస్తున్నారు. దీంతో పలు సమస్యలను చెప్పుకొం దామని వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెద్దనాగారం గ్రామస్తులు ధర్నా చేశారు.
ఇండ్లు, భూములు ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు రాసిండ్రని మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి గ్రామస్థులు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆం దోళన చేపట్టారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఎంపీడీవో కార్యాలయానికి తాళంవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచా�
‘వడ్డీకి అప్పులు తెచ్చి.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. అప్పులిచ్చినోళ్లు అడుగుతుంటే ఊర్లో తిరుగలేకపోతున్నాం. వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి’ అంటూ ఆయా గ్రామాల మాజీ సర్పంచులు డిమాండ్ చ�
సారూ.. జ్వరం వచ్చింది... డబ్బులు ఇస్తే దవాఖానకు పోతా అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆవేదన వ్యక్తంచేశాడు. వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లికి చెందిన సీహెచ్ రాములు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగ�
‘మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది.. ఇంటికి ఐదు మొక్కలు పెంచాలి’ అంటూ ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులే మొక్కల పాలిట శాపంగా మారారు.
మండలకేంద్రంలోని వృద్ధులకు ప్రతి నెలా రావాల్సిన పెన్షన్ ఇంకా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత నెలలో అందాల్సిన పింఛన్ కోసం మూడు నాలుగు రోజులుగా పోస్టాఫీస్ చుట్టూ తిరిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో వి�
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గుమ్�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామ కాంగ్రెస్లోని రెండు వర్గాల నాయకుల మధ్య ఇందిరమ్మ కమిటీల చిచ్చు రగిలింది. తాము సూచించిన వారినే కమిటీలో నియమించాలంటూ మంగళవారం మండల పరిషత్ కార్యలయం బ
GP workers | కాంగ్రెస్ పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు పండుగ కూడా చేసుకోలేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటొన్నారు. జీతాలు లేక, ఇచ్చిన సకాలంలో ఇవ్వకపోవడంతో పండుగ పూ
విధుల్ల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో విజయ హెచ్చరించారు. అటెండర్కు షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు త్వరలో జడ్పీ ఆఫీసుకు సరెండర్ చేయనున్నట్లు తెలిపారు.