MP Vijayasai Reddy | అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోను 90శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరుకుందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
VIjayasai Reddy | ఏపీలో ఒకసారి డబుల్ ఇంజిన్ సర్కార్ (Double engine sarkar) పనితీరు వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నాయకుడు విజయసాయరెడ్డి బీజేపీ, కూటమి పార్టీలపై ట్విటర్లో ఆరోపించా
తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తారకరత్న అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai reddy) అన్నారు. తారకరత్న సినీ రంగంలో ప్రతీ ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని గుర్తు చేసుకున్నారు.
కేంద్ర హోంశాఖ ఇటీవల విదేశీ సహకారం నియంత్రణ చట్టం లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేయడంతో టీటీడీకి వచ్చే విదేశీ విరాళాలు నిలిచిపోయాయని, ఎఫ్సీఆర్ఎ లైసెన్స్ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని...
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త ఆర్థిక మంత్రి...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 24 పంటలకు మద్దతు ధర అందజేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. దేశంలో అన్ని పంటలకు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పలు సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో గళమెత్తుతామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమె�
అమరావతి : రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీలో చేరేందుకు బీజేపీ, టీడీపీలకు చెందిన ముఖ్యనాయకులు తమతో టచ్లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ, బీజేపీకి చ�