న్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం నిర్వహించిన రోడ్షో జాతరను తలపించింది. మొదటి సారి ఇక్కడికి రావడంతో బీఆర్ఎస్ శ్రే�
చెన్నూర్ నియోజకవర్గంతో పాటు పట్టణంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్కే అభ్యర్థి బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని 11వ వార్డు నడిమ�
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి మండలంలోని వెంకటాపూర్,
‘అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ సింగరేణి కార్మికులను ఆగం చేసింది. వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టింది.. ఇప్పుడు ఓట్ల కోసం ప్రజలు ఆ పార్టీ నాయకుల దుర్మార్గుల మాటలు నమ్మద్దు’ అంటూ రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎ
‘రాష్ర్టాభివృద్ధి కోసం నిరంతరం తపించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల కండ్లు మండుతున్నయి.
ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరిస్తే మరింత అభివృద్ధికి పాటుపడుతానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు అన్నారు.
నిరంతరం ప్రజల మధ్య ఉండే తనకు ప్రజలే తన బలమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలోని ఏఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన బెల్లంపల్లి నియోజకవర్గ సో�
ఎవరెన్ని చెప్పినా వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంథని నియోజకవర్గంలో గుడిసెలు లేకుండా చేస్తా.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై కర్షకలోకం కన్నెర్ర జేసింది. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే చాలు” అంటూ విషం గక్కడంపై భగ్గుమంటున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
BJP | కుల, మతోన్మాదులు, బీజేపీ చేతిలో ఉన్న దేశాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యతని పెద్దపల్లి ఎంపీ(Pedpadalli MP)బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి - కునారం ఆర్వోబీ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ సూచించారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. బుధవారం ఆయన ప్రగతిభవన్లో మంత�
అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, గుండా రాజకీయాలకు భయపడనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత అన్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని హమాలీవాడలో రూ. 2.80 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో వినాయక గుడి నుంచి గా