ఖమ్మం మార్కెట్ యార్డుకు ధీటుగా పత్తి కొనుగోలు చేపడుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార�
ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అంటూ ఓట్లు దక్కించుకొని ప్రజలను మోసం చేసిం�
రైతుల పక్షాన నిలిచి వార్తలు రాసిన టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు సాగు పనులు వదిలి యూరియా కోసం రోడ్డెక్కుతున్నారని, నిత్యం ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకునే పాలకులు కరువయ్యారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్
బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేప
తెలంగాణలో గ్రానైట్ ఇండస్ట్రీని కాపాడేందుకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లపాటు ఎన్నో సంసరణలు అమలు చేశారని, శ్లాబ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి ఆ పరిశ్రమలను ఆదుకున్నారని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచ�
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవార
మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. ఉమ్మడి పాలనలో దండగులా మారిన వ్�
కాళేశ్వరంపై విచారణ పేరుతో కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో, కక్ష సాధింపు చర్యల్�