దేశానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిలో కీలకభూమిక పోషిస్తున్న సింగరేణి బలోపేతానికి సహకరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.
ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని, కొవిడ్ వ్యాప్తి సమయంలో జిల్లాలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరి�
తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని, దానిని ఎవరు చెరపలేరని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో శనివారం నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానిక�
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతా
ఖమ్మం మార్కెట్ యార్డుకు ధీటుగా పత్తి కొనుగోలు చేపడుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార�
ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అంటూ ఓట్లు దక్కించుకొని ప్రజలను మోసం చేసిం�
రైతుల పక్షాన నిలిచి వార్తలు రాసిన టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు సాగు పనులు వదిలి యూరియా కోసం రోడ్డెక్కుతున్నారని, నిత్యం ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకునే పాలకులు కరువయ్యారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్
బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేప
తెలంగాణలో గ్రానైట్ ఇండస్ట్రీని కాపాడేందుకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లపాటు ఎన్నో సంసరణలు అమలు చేశారని, శ్లాబ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి ఆ పరిశ్రమలను ఆదుకున్నారని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచ�