క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ..
దేశజనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.
తెలంగాణ, మధ్య భారతానికి వ్యూహాత్మక జీవనాధారమైన ఖమ్మం-బస్తర్ కారిడార్ను వెంటనే నాలుగు లైన్లుగా విస్తరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని కోర�
MP Vaddiraju : పర్యావరణ శాఖ అంటే అనుమతులిచ్చే ఆఫీసు మాత్రమే కాదని, దేశాభివృద్ధికి ఒక 'దిక్సూచి' లాంటిదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) అన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివ�
కొట్లాడి తెలంగాణ సాధించి, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల తేదీ దగ్గరికి రావడంతో వార్డుల్లో ప్రచారం ఉపందుకుంది. పట్టణంలోని బూడిద నుండి ఓల్డ్ వరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థు�
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేటపేట, ఇల్లెందు, కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు ఎంపీ వద్ది�
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తన ధర్మపత్ని, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ విజయలక్ష్మీ..
MP Vaddiraju Ravichandra : బీఆర్ఎస్ ఎంపీ, రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్(KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు.
రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చ�
MP Vaddiraju Ravichandra : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)కు నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ఖండించారు.