కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివ�
కొట్లాడి తెలంగాణ సాధించి, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల తేదీ దగ్గరికి రావడంతో వార్డుల్లో ప్రచారం ఉపందుకుంది. పట్టణంలోని బూడిద నుండి ఓల్డ్ వరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థు�
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేటపేట, ఇల్లెందు, కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు ఎంపీ వద్ది�
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తన ధర్మపత్ని, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ విజయలక్ష్మీ..
MP Vaddiraju Ravichandra : బీఆర్ఎస్ ఎంపీ, రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్(KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు.
రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చ�
MP Vaddiraju Ravichandra : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)కు నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ఖండించారు.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్�
మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులకు పంచాయతీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్ర
‘వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ ఒక బీసీ బిడ్డగా నేను పార్లమెంట్లో ప్రైవేటు బీసీ బిల్లు ప్రవేశపెడతా. ఆ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కోరుతా. వారంతా మద్దతుగా నిలవాలి.
దేశానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిలో కీలకభూమిక పోషిస్తున్న సింగరేణి బలోపేతానికి సహకరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.