సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్సీయూ)లో జీవవైవిధ్యం కోసం పోరాడుతున్న విద్యార్థులు, ప్రొఫెసర్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్రెడ్డి ధ్వజ�
తెలంగాణ ప్రజలతోపాటు పార్లమెంటును సైతం సీఎం రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ బాధితులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పచ్చ�
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున ఇండ్ల కూల్చివేతలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం తమకు తెలిపినట్టు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి టోకన్ సాహు తేల్చిచెప్పారు.
బడేభాయ్.. చోటేభాయ్ తెలంగాణను గరీబ్ను చేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్ సహకార, సమాఖ్య స్ఫూర్తిని కాకుండా సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వానికి సహక
బస్సు యాత్రలో భాగంగా నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద కాసేపు ఆగారు. సమీపంలోని హోటల్కు వెళ్లి రైతులు, చిన్నారులు, స్థానికులతో ముచ్చటించారు. �
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశంలో అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఒక్క రేవంత్రెడ్డి మాత్రమే అన�
MP Suresh Reddy | కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. బీఆర్ఎస్ ఓడిపోవడపై దేశంలో చర్చ జరుగుతున్నదని రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి(MP Suresh Reddy) అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సేవకుడిగా పనిచేస్తానని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. శుక్రవారం ఆయన నందిపేట్లో ఎంపీ సురేశ్రెడ్డి, బీఆర్ఎస్ జి�
MP Suresh Reddy | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని, ఈ సమయంలో వారి మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడవద్దని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోద
ఇప్పటికే ఒకసారి బొందలవడి 60ఏండ్లు ఆగమైనం, ఆ పంచాయితీ తెంచుకొని ఇప్పుడిప్పుడే గట్టునవడుతున్నం.. ఇట్లాంటి తరుణంలో మాయమాటలు నమ్మితే మళ్లీ గోసపడతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్�
మణిపూర్లో జరుగుతున్న దారుణాలు ఒక్క ఆ రాష్ట్ర సమస్య లేదా ఈశాన్య భారతానికి చెందినది మాత్రమే కాదని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప�
బీఆర్ఎస్కు కార్యకర్తలే శ్రీరామరక్ష అని, వారి కు టుంబాలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఓ సోదరుడిగా అండగా నిలబడుతానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు.
Kazipet | కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశ�
MP Suresh reddy | రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో