గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా మొకల పెంపకం, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడ�
సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యం, అడవి అందాలను గురించి బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘తడోబా-అంధేరి టైగర్ రిజర్వ్'లో మంగళవారం తన స్నేహితుడొకరు తీసిన ఓ వీడి�
KCR birthday | ఉద్యమ సారథి, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శనివారం 70వ ఏట అడుగిడనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంబురాలు అంబారన్నంటనున్నాయి. గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్
‘ద లీడర్ ఈజ్ బ్యాక్.. అండ్ రెడీ టూ మేక్ వేవ్స్' అంటూ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆదివారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారని, ఆయన మళ్లీ తన కార్
పర్యావరణ రక్షణతోపాటు మొక్కలు నాటడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకునేందుకు
గ్రీన్ ఇండియా చాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh Kumar) అన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మామ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మజ్జిగ నర్సింహయాదవ్ సంస్మరణ సభ గురువారం నాంపల్లిలోని రెడ్రోజ్ ఫంక్షన్హాల్లో జరిగింది.
ప్రకృతిని అర్థం చేసుకుంటే ప్రపంచంలో సమస్యలే ఉండవని బాలీవుడ్ నటి రాశిప్రభ సందీపని (Rashiprabha Sandeepani) అన్నారు. సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్లో (Green India Challenge) పాల్గొని మొక్కలు నాటా�
పర్యావరణ క్షీణతతో సమాజం ఎంతటి విపత్తును ఎదురొంటున్నదో..ఆడబిడ్డల నిష్పత్తి పడిపోతే అంతే ప్రమాదాన్ని ఎదురొంటుందన్న భావనతో రూపొందించిన ఓ షార్ట్ఫిల్మ్పై రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పందించారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని, దేశంలోని అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్మాడల్గా నిలుస్తున్నదని ప్రముఖ పర్యావరణవేత్త, నార్వే మాజీ