తెలంగాణ లో జాతీయ ఆయిల్పాం బోర్డు ఏర్పాటు చేయాలని, ఆయిల్పాం పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బీఆర్ఎస్ ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు, బీబీ పాటిల్ గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసా య, �
గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఎంపీ రాములుతో కలిసి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఢిల్లీలో సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్కుమార్�
పార్లమెంట్ ఎ న్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నాగ�
మీ ఇంటి పెద్దకొడు కు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి మూడోసారి కేసీఆర్ను సీఎంను చేసుకుందామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా ఉన్నదని, రాష్ట్రంలో పోలీసులు చేస్తున్న సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హోం శాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను ఎంపీ పోతుగంటి రాములు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు ఘనస్వాగతం పలికారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకోనున్నాయి. సచివాలయం లో జరిగిన మొదటి సమీక్షలో జూలై నాటికి కరివెన జలాశయానికి నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యం నిర్దేశిం�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపీపీ క�
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉన్నదని నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు క్యామ వెంకటే�
ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మీగార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం జరి�
సుస్థిర పాలన అందించడమే బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం మండలంలోని సదగోడులో ఉన్న ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర
ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అందరివాడని ఎంపీ రాములు , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అన్నారు
ఏకకాలంలో సమాజం మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి చికిత్స అందజేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అంధత్వాన్ని దూరం చ�
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వ యోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివా రం మహబూబ్నగర్ పట�