రాష్ట్రంలో గిరిజన వికాసానికి సర్కారు పెద్దపీట: మంత్రి సత్యవతి అచ్చంపేట, జూన్ 17: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్ర
మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి తదితరుల సంతాపం అయిజ, మార్చి 23 : నడిగడ్డలో ప్రజా నేతగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్ సీనియర్ నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రో
పార్లమెంట్లో ఎంపీ రాములు నాగర్కర్నూల్, మార్చి 16 : రాష్ట్ర ప్ర భుత్వం పంపించిన రోడ్లకు సంబంధించి న ప్రతిపాదనలు మంజూరు చేయాలని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కోరారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్�
కడ్తాల్ : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. బుధవారం ఉదయం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని
కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం చరిత్ర చెప్పుకునే కాంగ్రెస్.. ప్రజలకు చేసింది ఏమీ లేదు.. కేంద్రంలో బీజేపీది పసలేని పాలన.. నవంబర్ 15న వరంగల్ సభకు భారీగా తరలివెళ్లాలి పాల్గొన్న జడ్పీ�
పాలెంలో వ్యవసాయ కళాశాలబాలుర వసతి గృహం ప్రారంభం బిజినేపల్లి: భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదేనని, దేశంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శ�
మొదటి, రెండ విడుత గొర్రెల పంపిణీ పూర్తి చేయాలి గొర్రెల పంపిణీ పెండింగ్ వాటిని క్లియిర్ చేయాలి దసరా పండుగ తరువాత గొర్రెల పంపిణీ మేళ జిల్లా కేంద్రంలోని గొర్రెల మార్కెట్ స్థలాన్ని పరిశీలన, ప్రాంతీయ పశువైద్
కల్వకుర్తి రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా 18 సంవత్సరాలు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందజేస్తున్నదని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని నాగర్కర్నూల్ ఎంపీ రాములు క�
గోపాల్పేట: అభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు అన్నారు. శనివారం ఆయన పాన్గల్ మండలం లోని రేమద్దుల గ్రామంలో రైతు వేధిక భవనం ప్రారంభోత్సవానికి వెళు
పదిరోజులుగా గ్రామాల్లో పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు నేటి నుంచి 18వరకు మండల కమిటీలు ఏర్పాటు చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ల
చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు మొయినాబాద్ : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ ర
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ నుండి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి కావాల్సిన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పరచాలని నాగర్ కర్�
లోక్సభలో ఎంపీ రాములుహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ): కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని, అప్పు డే అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందని నాగర్కర్నూల్ ఎంపీ రాములు లోక్సభలో డిమా
హైదరాబాద్ : ఎస్పీ వర్గీకరణతోనే దళితుల్లోని అన్నివర్గాల వారికి న్యాయం జరుగుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. శుక్రవారం లోక్సభలో షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ చట్ట సవరణ బిల్లు -2021పై ఆయన మాట