నాగర్కర్నూల్ : మున్సిపల్ ఎన్నికల్లో భాగాంగా అచ్చంపేట మున్సిపాలిటీలో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు. ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. కాగా, అచ్చంపేట మున్సిపాలిటో కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది.
ఇవి కూడా చదవండి..
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు
భారత్కు చేరిన అమెరికా అత్యవసర సాయం