రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని గన్పార్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉమ్మడి జిల్లా నేతలు పాల�
సీఆర్ ప్రభుత్వ పాలనలోనే పేదలకు లబ్ధి జరిగిందని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మోసకారి కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్మొద్దని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలో వచ్చిన తర్వాత దాటవేత ధోరణితో రైతులను గోస పెడుతున్నదని మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి �
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం తొలి రోజు వరంగల్లో మూడు, మహబూబాబాద్లో ఒకటి దాఖలయ్యాయి. వరంగల్ నియోజకవర్గం నుంచి అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి ఒకరు, ప�
ఎండిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న క్వింటాల్కు రూ.500 బోనస్ అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఉమ్మ�
రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని, తనను ఎదురోలేకనే పార్టీ మారుతున్నారంటూ ఇతర పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో విస్తృతంగా చర్చించి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా బీ
మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ �
మారాయిగూడెం సమ్మక్క-సారలమ్మ జాతర గురువారం మూడో రోజుకు చేరింది. సరిహద్దు రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కు�
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిర్మాణాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్కుమార్కు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత వినతిపత్రం అందించారు.
వారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజలు నమ్మొద్దని, అధికార దాహంతో ఉన్న ఆ పార్టీ నాయకులు అడ్డగోలు హామీలిస్తున్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరిపెడ మున్�
గిరిజనులు, ఆదివాసీలు, బంజారాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, కాంగ్రెస్ పాలన లో బంజారాలకు చేసింది శూన్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిర
Women's Reservation Bill | చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపటం సంతోషంగా ఉన్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ బిల్లును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్త�