ఆధునిక యంత్రాలతో రైతులు సాగు చేసి, ఆర్థికాభివృద్ధి సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.75 కోట్లతో రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రా�
MP Maloth Kavitha | మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా కొట్లాడిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డిలపై ఎంపీ మాలోత్ కవిత మండి పడ్డారు.
గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు.. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. ప్రస్తుతానికి వరద తగ్గితే పూర్తిగా ముప్పు తప్పినట్ల�
సీఎం కేసీఆర్ రైతులకు పోడు పట్టాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని, పోడు పట్టాలను అందించి దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం నర
BRS | మండల ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్న కురవి ఎంపీపీకి బీఆర్ఎస్ నాయకులు(Brs leadrs) అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండ్పై బీఆర్ఎస్ తన పోరును మరింత ఉధృతం చేసింది. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి, దానిపై చర్చించి ఆమోదించాలని కోరుతూ మంగళవ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో అమాత్యుడు రామన్న ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించారు. తొర్రూరు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్�
మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత పుట్టిన రోజు వేడుకలు డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుతరు.. కోలాటమాడుతరు.. బోనాలు ఎత్తుతరు.. అవసరమైతే బలితీసుకోవటానికి కూడా వెనుకాడరని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. పాదయాత్రల పేరుతో తెలంగాణలో విషనాగులు తిరుగుతున్నా�