రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలకు దాదాపు బెర్త్ ఖరారైనట్లే. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కీ�
ఉత్తుత్తి మాటలకు, ప్రగల్బాలకు, లేని ఆడంబరాలకు మారుపేరైన నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి బొక్కబోర్లా పడ్డారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు దీటుగా అంటూ నల్లగొండలో బుధవా�
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా ఉండి కూడా జిల్లాకు ఐటీ హబ్ను తేలేక పోయావ్ గానీ, కమీషన్లను మాత్రం ఇంట్లోకి వరదలా తెచ్చుకున్నావు’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ�
ఏండ్లు నల్లగొండ ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేసినవో ఇక్కడి ప్రజలకు తెలువదా.. గత ఎన్నికల్లో ఓడిస్తే భువనగిరి పారిపోయి టూరిస్టుగా నల్లగొండకు వచ్చిన ఇక్కడి ప్రజలు నిన్ను ఆదరిస్తారని అనుకుంటున్నావా అని �
కాంగ్రెస్ అధిష్టానం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు నడుచుకోవడం లేదని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్నారు. కోమటిరెడ్డి, రేవంత్రెడ్డి వంటి వా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, హుజూర్నగర్కు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడకు పద్మావతి, నకిరే
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీరుపై నల్లగొండ నియోజకవర్గంలోని బీసీ వర్గాలు కన్నెర చేస్తున్నారు. ఎవరూ డిమాండ్ చేయకముందే ఇటీవల నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని బీసీల కోసం త్యాగం చేస్తానని స్వయం�
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన బానిస మనస్తత్వాన్ని బయటపెట్టుకొన్నారని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ఒక ప్రకటనలో ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అ�
ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందనలు తెలిపారు. శభాష్.. హిమాన్షు అంటూ కితాబునిచ్చారు.
కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో కొనసాగిన పాదయాత్రలో పా
తొమ్మిదేండ్ల నుంచి అధికారానికి దూరంగా ఉండటంతో కాంగెస్ పార్టీ నాయకుల వద్ద ఇప్పుడు మొబైల్ రీచార్జింగ్కు కూడా డబ్బులు లేవంటే, అయ్యో పాపం అని ఎవరికైనా జాలేస్తుంది.