రానున్న ఆరు నెలల వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య గెలుపునకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారు గెలిచినంత మాత్రనా వారు ర�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే తెలంగాణ కు న్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్నలను ఢిల్లీకి పంపితే తీవ్ర నష్టమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్
మొయినాబాద్కు నేడు మంత్రి కేటీఆర్ రానున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు మొయినాబాద్కు చేరు�
తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఏ సాగునీటి ప్రా జెక్టుకు కూడా కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. లోక్సభలో బీజేపీ ఎంపీ చెప్పింది వందశాతం అబద్ధమని ఆరోపించారు. ఆయన బుధవారం మ�
ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది. ఈ ప్రాంత ప్రజల ఎన్నోఏండ్ల జిల్లా ఏర్పాటు కలను సీఎం కేసీఆర్ సాకారం చేయడంతోపాటు వికారాబాద్ జిల్లా అభివ�
సకల హంగులతో అత్యద్భుతంగా ముస్తాబైంది రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. శంషాబాద్ హుడాకాలనీలో విశాలమైన స్థలంలో కార్యాలయ భవనాన్ని నిర్మించారు.
ప్రపంచ పారిశ్రామిక రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇస్తున్న అనుమత�
111జీవో ఎత్తివేతతో 84 గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారమైన వేళ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం జీవో పరిధిలోని గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, జనం పటాకులు కాల్చి, స్వీట్లు ప
డిగ్రీ కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన చేవెళ్ల మం డల కేంద్రంలోని డిగ్రీ కళాశాల, మినీ స్టేడియంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ను పురస్కరించుకొని బుధవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై బిజ్ టీవి మీడియా అవార్డ్స్ 2023 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
చేవెళ్ల సభలో అమిత్షా చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీలేదని.. ఎప్పటిలాగే పచ్చి అబద్ధాలతో రాష్ట్ర సర్కార్పై బురదజల్లే ప్రయత్నం చేశారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. కనీసం చేవెళ్లకు ఏద�