జహీరాబాద్ పార్లమెంట్లో ఎన్నికల వేడి రాజుకుంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన రాజకీయపార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు నామినేషన్లపై దృష్టిపెట్టాయి. ఎన్ని
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ విజయానికి ప్రతిఒక్కరూ సమన్వయం తో పని చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. గురువారం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న గాల
జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా అందోల్ నియోజకవర్గం సుల్తాన్పూర్లో మంగళవారం సాయంత్రం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ�
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతోనే గుణపాఠం చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ, బిచ్కుంద, గాంధా రి మండల కేంద్రాల�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు(సోమవారం) బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. బాన్సువాడలోని మీనా గార్డెన్లో ఉదయం 9 గంటలకు, గాంధారిలో 11 గంటలకు, బిచ్కుంద మండల కేంద్రంలో సాయంత్�
జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో
జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ బిచ్కుందలోని శ్రీ సద్గురు బసవలింగ సంస్థాన్ మఠం పీఠాధిపతి సోమాయప్ప స్వామిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో ఈనెల 16న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. సభ నిర్వహణ కోసం సింగూరు చౌర స్తా వద్ద సుల్తాన్పూర్ గ్రామ శివారులో 45
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చా రు. జహీరాబాద్ పట్టణంలో శనివారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి జహీరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో గందరగళం నెలకొన్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిత్వం ఖరారుపై అంతులేని సందిగ్ధత కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతుండగ�
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తున్నదని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ విమర్శించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని వీకేవీ ఫంక్షన�
తాను జహీరాబాద్ బిడ్డనని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. జహీరాబాద్ ఎమ్మె
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట మండలం ఆరెపల్లిలో నిర్వహించిన బీరప్ప జాతరకు ఆ