పది సంవత్సరాలు పండుగ వాతావరణంలో వ్యవసాయం చేసిన రైతులు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సాగు నీరు లేక అరగోస పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. న్యాయమే గెలుస్తుందని, తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు.
లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ నకిరేకల్ సేవలు అభినందనీయమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ నకిరేకల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాటికల్ వృద్ధాశ్రమంలో ఎంపీ నిధులు రూ
తెలంగాణ వెనకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని, సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
బీఆర్ఎస్తోనే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని పాములపాడు, పోరెడ్డిగూడెం, చిరుమర్తి,
ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిమోసపోవద్దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా కేతేపల్�
ప్రజలు విజ్ఞతతో ఆలో చించి సరైనా నిర్ణయం తీసుకోవాలని, నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఓటు వేసి గెలిపించాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చీకటిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల్లో శనివారం వారు �
కాంగ్రెస్కు ఓటేస్తే అరాచకాన్ని ఆహ్వానించినట్లేనని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నోముల, పాలెం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం రోడ్షో నిర్వహించారు.
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షే మ పథకాలకు స్వర్ణయుగమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. మండలంలోని గుడివాడ, కాసనగోడు, బొప్పారం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మ
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగానే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగానే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.