సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ రూపొందించిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగనుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్�
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని గడపగడపకూ చేరవేద్దాం..మనల్ని ఆదరించేవారే తప్ప..కాదనేవారు ఎవరూ ఉండరని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి బీఫామ్ అందుకున
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీలు నిర్�
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాహుబలి అని, నియోజకవర్గ ప్రజలే నా బలగం మని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గస్థాయి సమావేశంలో తుంగతుర్తి మార్కెట్ స్థల�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతటా వ్యాపించేలా ఉండాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని, తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ర్టాన్ని తెచ్చిన ఘనుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తిస్తున్నాయి. పార్టీ అనుబంధ కమిటీలు, కార్యకర్తలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జో
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిత్యావసర వస్తువులైన డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెంచి పేదల జేబులు కొడితే.. సీఎం కేసీఆర్ వివిధ రకాల సంక్షేమ పథకాలతో పేదల కడుపు నింపుతున్నాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్ర�
బీఆర్ఎస్ ఎజెండాతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఖమ్మం సభతో ఆ పార్టీలకు కండ్లు బైర్లు కమ్మాయని తెలిపారు.