‘కేజీఎఫ్' ప్రాంఛైజీ చిత్రాలు కన్నడ నటుడు యష్కు దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ ‘రామాయణ’లో రావణాసురుడిగా కనిపించబోతున్నారు.
వరుణ్తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘VT 15’ వర్కింగ్ టైటిల్. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ని�
‘ది రాజాసాబ్' దాదాపు పూర్తికావచ్చింది. ‘ఫౌజీ’ని కూడా ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు ప్రభాస్. దీని తర్వాత ‘స్పిరిట్' సెట్లోకి ఎంటరవుతారాయన. ఇందులో పవర్ఫుల్ కాప్గా ప్రభాస్ నటించబోతున్నారు. నిజా
సుదీర్ఘ విరామం తర్వాత రవితేజ ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు. ‘ఆర్టీ76’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్�
Akhil | అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పుడు తన కెరీర్లో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. "ఏజెంట్" మూవీ ఫెయిల్యూర్ తర్వాత పెద్ద సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్, ఇప్పుడు "లెనిన్" పేరుతో ప్రేక్షకుల ముందుక�
అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్తో కూడిన ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ఇప్ప
సిద్ధు జొన్నలగడ్డ, కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజా కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
మహేశ్బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘SSMB 29’(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించిన ఏ వార్త బయటకొచ్చినా.. అది క్షణాల్లో వైరల్ అయిపోతున్నది.
ఇటీవలే ‘హరిహరవీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన అగ్ర హీరో పవన్కల్యాణ్ ప్రస్తుతం తన తాజా సినిమాలపై దృష్టిపెట్టారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు రంగంలోకి దిగారు.
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చిరంజీవి, బాలీవుడ్ నాయిక మౌనిరాయ్లపై తెరకెక్కించిన ప్రత్యేకగీతంతో షూటింగ్ కంప్లీట్ చేశామని మేకర్స్
బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ఖాన్ గాయాలపాలయ్యారట. ప్రస్తుతం ఈ వార్త బీటౌన్లో ఓ స్థాయిలో హల్చల్ చేస్తున్నది. ప్రస్తుతం ఆయన ‘కింగ్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో జరిగ�
అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రస్తుతం తన 157వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. వింటేజ్ చిరంజీవిని ప్రజ
ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే హీరో సినిమాలు రెండుమూడు సెట్స్పై ఉంటే.. షెడ్యూల్ ప్లానింగ్లో ఇబ్బందులు తప్పవ్. ఒకప్పటి మేకింగ్ ైస్టెల్ వేరు. ఇప్పటి మేకింగ్ ైస్టెల్ వేరు. దాంతో హీరో డేట్స్ని దృష్టిలో
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ప్రకటించిన నాటి నుంచి ఫిల్మ్ వర్గాల్లో ఈ సినిమా ఓ ఆసక్తికరమైన టాపిక్గా నిలిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా! అని సినీ ప�
బ్లాక్బస్టర్ ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది పారడైజ్'. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 21న ప్రారంభమైంది.