సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ పీరియాడ్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. ప్రస్తుతం ఈ పాన్ ఇండ
రణబీర్కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ తాలూకు తాజా అప్డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని నిర్మాతలు అధికా
రామ్చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘గేమ్చేంజర్' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్టు నిర�
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లైఫ్' (లవ్ యువర్ ఫాదర్). పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ.రామస్వామి నిర్మించారు.
Pawan Kalyan | పవన్కల్యాణ్ సినిమాల అప్డేట్స్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ‘ఓజీ’ షూటింగ్ �
ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మీ, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ముఖేష్గౌడ్, ప్రియాంక శర్మ జంటగా రూపొందుతోన్న ప్రేమకథాచిత్రం ‘గీతా శంకరం’. రుద్ర దర్శకత్వంలో కె.దేవానంద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్నది.
Samantha | టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత షూటింగ్లో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడ్డట్లు సమాచారం. మోకాలికి గాయం కావడంతో ఆక్
రామ్చరణ్ సరికొత్త అవతారంలోకి మారారు. అక్టోబర్ నుంచి ఆయన బుచ్చిబాబు సాన సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఆ సినిమాకోసం గత రెండు నెలలుగా జిమ్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు రామ్చరణ్.
జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ విజయ్ దేవరకొండది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సిన�
ప్రస్తుతం పవన్కల్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్సింగ్. ఈ మూడు చిత్రాలనూ పూర్తి చేస్తానని సదరు చిత్రాల నిర్మాతలకు పవన్ భరోసా ఇచ్చేశారు.
పవన్కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’కు చెందిన కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 14 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించినట్టు మేకర్స్ ప్రకటించారు.
బ్లాక్ బస్టర్ ‘టిల్లు స్కేర్' తర్వాత సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెలుసుకదా’. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజ కోన డైరెక్టర్గా పరిచయం అవుతున్న ఈ �
విడుదల ఆలస్యం అవుతున్నా.. ‘పుష్ప 2’ క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. టీజర్తోపాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్యమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.