ఈ నెల 7న మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపడుతున్న లక్ష డప్పులు, వేల గొంతుకలు కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ వెల్లడించారు.
నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల చొప్పున భృతిని ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలన్న నిరుద్యోగుల దీక్షపై పోలీసుల దాడి చేయడం బాధాకరమని అన్నారు.
Motkupalli Narasimhulu | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు రూ. 5000 నిరుద్యోగ భృతిని ప్రకటించాలని మాజీమంత్రి మోతుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. మోత్కుపల్లి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం య
సీఎం రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణభయం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. వంద రోజుల్లోనే ఆయన నైజం బయటపడిందని విమర్శించారు. రేవంత్ తీరుతో మాదిగలు 50 ఏండ్లు వెనక్కి పోయారని చెప్పార�
Motkupalli Narasimhulu | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చాతకాని వెధవ అంటూ దుయ్యబట్టారు. ఆయన రెడ్డి దొర.. పొట్టి దొర అని విమర్శించారు.
మాదిగలు, నేతకాని, బీసీలంతా ఏకమై ఈ లోక్సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోన
Motkupalli Narasimhulu | పార్లమెంటు ఎన్నికల్లో తమ సామాజికవర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడంపై మాదిగలు మండిపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్�
Motkupalli Narsimhulu | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని.. ఆయన మాదిగల వ్యతిరేకి అని ఆరోపించారు. కాంగ్రెస్
రాష్ట్రంలో మాదిగలకు ఒక్క లోక్సభ సీటు ఇవ్వకుండా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు.
Motkupalli Narasimhulu | పరిపాలనలో రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే నయం అనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాదిగ జాతిని ఎదగకుండా బొంద పెట్టే ప్రయ�
ముందే చెప్పాలి కదా’ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పాపులరైన డైలాగ్ ఇది. సినీ నటి సమంత ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అచ్చం ఇదే డైలాగే చెప్తున్నారట.
ఎంపీ టికెట్ల కేటాయింపు విషయంలో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందంటూ మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం నిరసనదీక్ష చేపట్టారు.
Motkupalli Narasimhulu | తాను గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ రేవంత్ రెడ్డి హయాంలో జరిగినంతటి అన్యాయం మునుపెన్నడూ జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ టి�