బీజేపీ పూర్తిగా దళిత, బహుజన వ్యతిరేక పార్టీ అని, దాంతో దేశానికి పెద్దగా ఉపయోగం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నిరుపేదలు, దళితులు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉందని, రాబోయే 2023 ఎన్నికల్లోనూ బంపర్ మెజార్టీతో గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన�
Motkupalli Narasimhulu | ఈటల రాజేందర్తో హుజూరాబాద్ ప్రజలకు ఒరిగేదేమీ లేదని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బీజేపీ నేతలు దళితబంధును ఎన్నిరోజులు ఆపగలరని ప్రశ్నించారు.
దళిత బంధుతో అంతరాలు లేని సమాజం వస్తది ఈ యజ్ఞం ఆగదు.. ఎస్టీ, బీసీ, ఈబీసీలకూ వర్తింపు గిరిజన నిధి, బీసీ రక్షణ నిధి కూడా పెట్టుకుందాం కులం కాదు; కష్టాలు, పేదరికమే స్కీంలకు గీటురాయి అంబేద్కర్ చూపిన మార్గంలో మేం
Kalyanalaxmi | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా
Dalit Bandhu | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రాణం పోయినా వదలం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్�
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇక్కడి ప్రజలు బాగుపడుతారని భావించి స్వరాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఎన్నో అన్నారు. ఎన్నో తిట్లు తిట్టారు. ముక్కు బాలేదని ఎవడికీ తోచింది వారు తిట్టా
TRS Party | ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు అంటే ఒక గేమ్.. కానీ టీఆర్ఎస్కు అట్ల కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్.. ఒక యజ్ఞం. పట్టువట్టి పని చేయాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మోత్కుపల్లి నర్సింహులు
CM KCR | టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ భవన్లో మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంత�
TRS Party | నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ కండువా కప్�
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తె�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే దళితబంధు రాజకీయాలకు అతీతంగా పథకం అమలు అందరం కలిసికట్టుగా దళితుల్ని ఆదుకోవాలి వారిని తల్లిదండ్రుల్లా కడుపున పెట్టుకోవాలి నచ్చిన వ్యాపారం నచ్చిన చోట చేసుకోవచ్చు దశలవారీగా రా
అమీర్పేట్:30 ఏండ్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం తనకుందని, కేసీఆర్లా దళితుల అభ్యున్నతి గురించి ఆలోచించిన సీఎం తనకు కనబడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. దళితబంధు పథకంపై విపక్షాల కు