తన కూతురు శారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో జరిగింది. ఎస్ఐ రాహుల్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గొల�
కడుపున పుట్టిన పిల్లలను కన్నతల్లే కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఎంతకష్టమొచ్చినా నవమాసాలు మోసిన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది. కానీ తనకు ఉన్న ఓ అరుదైన కంటి వ్యాధి పిల్లలకు కూడా రావడంతో, ఆ బాధను భరిస్తూ జీ�
ఐదేండ్ల వయస్సు గల కుమారుడిని చంపి ఓ తల్లి ఆత్మహత్యకు చేసకున్నది. భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావుపల్లి గ్రామంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఎస్ఐ భాసర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దరావులపల�
మండలంలోని షేక్పల్లికి చెందిన మొగులయ్య, నర్సమ్మ (40) దంపతులు. కొన్ని నెలల కిందట వీరి కూతురు అంజలికి కొత్తపేటకు చెందిన వ్యక్తి తో వివాహం జరిపించారు. అయితే అత్తగారి ఇంటి నుంచి ఈనెల 16వ తేదీన సాయం త్రం 5 గంటలకు వె
జీవితంపై విరక్తితో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను నీటిలోకి తోసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ క్రమంలో మరో బాబు త్రుటిలో తప్పించుకొన్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం రాత్రి చోటుచేసుకున
Shamirpet | కుటంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్పేట చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు బాబు, పాప మృతదేహాలు బయటపడ్డాయి.
ఎనిమిది నెలల కొడుకు అపార్ట్మెంట్ రూఫ్పై వేలాడుతుండటంపై విమర్శలు ఎదుర్కొన్న తల్లి రమ్య ఆదివారం కోయంబత్తూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 28న రమ్య కుమారుడు (8 నెలలు) చెన్నైలోని అవడిలో ఓ అపార్ట్మెం�
mother commits suicide with two children | ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్ మల్లికార్జున నగర్లో మంగళవారం చోటు చేసుకున్నది.
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదం నెలకొంది. సికింద్రాబాద్ పరిధిలోని బన్సీలాల్పేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను 8వ అంతస్తు నుంచి కిందకు తోసేసింది. అనంతరం తాను కూడా
Crime News | తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని శ్రీకాళహస్తి ఈదులగుంట కాలనీలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Khammam | ఖమ్మం : ఓ తల్లి తన ఇద్దరు కుమారులను తామర చెరువులోకి తోసేసి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో చోటు చేసుకుంది.
Tragedy | కొడుకు(Son)) మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి (Mother)బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనా రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలో జరిగింది .
Mancherial Dist | ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం ఆ కుటుంబాన్ని కాటేశాయి. ఎంతో జీవితంమున్న అభం శుభం తెలియని పసి పిల్లల ప్రాణాలతో పాటు తల్లీని బలిగొన్నాయి. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో చోటు చేసుకున్నద