మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమాం, మౌజన్ల గౌరవ వేతనానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీపెట్టే యత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ఇమాం, మౌజన్లకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున గౌరవ వే�
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 6:45 గంటల నుంచి 8:30 వరకు మసీదులు, ఈద్గాహ్ల వద్ద ‘ఈదుల్ అజ్హా’ ప్రత్యేక నమాజును
జిల్లావ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాసాలను విరమించారు. ఉదయాన్నే నూతన దుస్తులు ధరించి మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రంజాన్ వేడుకలను ఉమ్మడి జిల్లాలో ముస్లింలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభా�
ఈద్ ఉల్ ఫిత్న్రు ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. కొత్త వస్ర్తాలు ధరించి ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షీర్ఖుర్మాతోపాటు పలు వంటకాలను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగ�
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈద్-ఉల్-ఫితర్ను ముస్లిం సోదరులు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలు చేయగా, మత పెద్దలు సందేశాలు వినిపించా�
నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ‘ఈద్ ఉల్ ఫితర్'ను పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈద్గా, మసీద్ల �
రంజాన్ మాసంలో మసీదుల వద్ద మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మసీదుల పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎం ఎస్బీ తదితర శాఖల అధికార
Asaduddin Owaisi: ఇక ఒక్క మసీదును కూడా హిందువుల కోసం వదులుకోమని అసదుద్దీన్ అన్నారు. జ్ఞానవాపి కేసులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. అయోధ్యలో ముస్లింలు ప్రార్థనలు చేయలేదని, కానీ జ్ఞానవాపి వద్ద నమాజ్ చేస్
శాంతి, ఐక్యతల సందేశమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీగా జరుపుకొంటారు. మిలాద్ అంటే జననం, నబీ అంటే ప్రవక్త. అరబ్బీ భాషలో ఈద్-ఏ- మిలాద్ ఉన్ నబి అంటే ఇస్లాం మత ప్రవక్త మహమ్మద
తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దేశ రాజధానిలోని రెండు మసీదులకు (Mosques) రైల్వే అధికారులు నోటీసులు (Notices) జారీచేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలను (Encroachments) తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు త�
సర్వమత సౌరభమైన ఉమ్మడి జిల్లా ఆధ్యాత్మిక ఖిల్లాగా వెలుగొందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండడంతో జిల్లా ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆ పార్టీలో అసమ్మతి గళాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా చేరారు. మసీదులు తవ్వుదాం.. అంటూ గతంలో బండి సంజయ్ చేసిన వ