ముస్లింలను అన్ని రంగాల్లో ప్రొత్సహిస్తున్నామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ఎంపీ కొత్
మసీదుల్లో నమాజ్ చేసుకొనేందుకు మహిళల ప్రవేశానికి అనుమతి ఉన్నదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇస్లాం మత గ్రంథాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు ఇదే చెబుతున్నాయ
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఎండగట్టారు.
దేశంలోని ముస్లింల ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) కోరింది
ముంబై: నిబంధనలకు విరుద్ధంగా లౌడ్ స్పీకర్లలో అజాన్ పఠించిన రెండు మసీదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. బాంద్రా, శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లలో ఈ మేరకు రెండు కేస�
లక్నో: మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, వినియోగం ప్రాథమిక హక్కు కాదని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఒక పిటిషన్ను కొట్టివేసింది. గత ఏడాది డిసెంబర్ 3న బదౌన్ జిల్లాకు �
ముంబై: మసీదుల వద్ద అక్రమ లౌడ్స్పీకర్లను తొలగించనంత వరకు హనుమాన్ ఛాలీసా వల్లిస్తూనే ఉంటామని రాజ్ థాకరే వార్నింగ్ ఇచ్చారు. భారీ సౌండ్లు వచ్చే లౌడ్స్పీకర్లను మసీదుల నుంచి తీసి వేయాలన�
Loudspeakers | మసీదుల్లో మైకుల (Loudspeakers) విషయంలో మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో మసీదులపై మైకులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని జమియత్-ఉలామా-ఐ- హింద్ కోరింది.
నాసిక్: హనుమాన్ ఛాలీసా లేదా భజనలు లౌడ్స్పీకర్లలో ప్లే చేయాలంటే అనుమతి తీసుకోవాల్సిందే అని నాసిక్ సీపీ దీపక్ పాండే తెలిపారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లను తీసివేయాలని రాజ్ థాకరే ఇచ్చిన పిలుప�
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ కొత్త నియమం తీసుకొచ్చాడు. మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి, ఉపన్యాసాలు ప్రసారం చేసేందుకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదంటూ ఆంక్షలు విధించారు.