వర్షాకాలం వచ్చినా వనమహోత్సవంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని ప్రతిపక్షాల నేతలు, పర్యావరణవేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో 18 కోట్ల మొక్కలు నాటుతామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. షెడ్య�
Taj Banjara Lake | వర్షాకాలం ప్రారంభమయింది.. ఒకవైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు దోమల విజృంభణ అధికంగా ఉంది. దోమల నివారణ చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస
Monsoon | నైరుతి రుతుపవనాలు మళ్ళీ చురుకుగా మారాయి. వీటితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మే నెల చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుసైతం కురిశాయి. అయితే, జూన్ నెలలో వారం రోజులుగా మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ప్రజలు మ�
విద్యుత్ ప్రమాదాలతో ప్రజలు, రైతులు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వానాకాలం సందర్భంగా గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ వైర్లు తెగిపడడం, తీగలు కిందకు వాలిపోవడంతో విద్యుత్ ప్రమా�
నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది.
Rain Alert | ఈ నెల 31 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఆదిలాబాద్ వరకు విస్తరించాయని పేర్కొంది.
Monsoon | దేశవ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది.
GHMC | వర్షాకాలంలో ఎలాంటి వరద ముంపు సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ ప
Rains | తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే వచ్చినట్టు తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో �
Monsoon | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది. అంచనా వేసిన సమయానికి కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలో పూర్తి గా.. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. వచ్చే రెండ్రోజుల్లో మధ్య అరేబియన్ సముద్ర�
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం ప్రారంభానికి ముందే వర్షాలు పడుతుండడంతో అధికారులు జొన్నల కొనుగోళ్లను వేగవంతం చేశారు. మరో వారం రోజుల్లో రైతులు జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభించనుండగా పంటను విక్రయానికి తీస�