పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం �
తన అధికారిక నివాసంలో స్వాధీనం చేసుకున్న కాలిపోయిన నగదుపై ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వివరణ ఇవ్వడంలో విఫలమయ్యారని దర్యాప్తు నివేదిక వెల్లడించిం�
Parliament Sine die | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆద్యంతరం రసాభాసగా కొనసాగాయి. అటు రాజ్యసభ, ఇటు లోక్సభ ఉభయసభల్లోనూ ఎలాంటి ఫలవంతమైన చర్చ లేకుండానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. మణిపూర్లో హింసాత్మక
శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజులపాటు (గురువారం నుంచి ఆదివారం వరకు) సాగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు సహా మొత్తం 12 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత (సవరణ) బిల్లు-2023కు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వ�
దేశవ్యాప్తంగా సోలార్పార్కుల ఏ ర్పాటు, వాటి ఇన్స్టలేషన్కు కేంద్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలేమిటని లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల 40 జీడబ్ల్యూ సామర్థ్యంతో 57 పెద
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మణిపూర్ ఘర్షణలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ఢిల్లీ ఆర్డినెన్స్, �
టు విపక్షాలు, అటు అధికార పక్షాలు బెంగళూరు, ఢిల్లీలో మంగళవారం పోటాపొటీగా సమావేశాలు నిర్వహించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ భేటీలు జరిగినట్టుగా కనిపిస్తున్నది. బెంగళూరులో మంగళవారం జర�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్ట్ 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ట్వీట్ చేశారు. కొన్ని విపక్షాలు ఐక్య కూటమిగా ఏర్పడి బీజేపీ సర్కారుపై పో�
Parliament monsoon session : జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఇవాళ తన ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఈసారి సమావేశాలు పాత పార్లమెంట
గత ఐదేండ్ల సందర్భాలను గుర్తుచేసుకున్న ఎంపీలు అధికార పక్షం విపక్షాలను గౌరవించాలి: వెంకయ్య న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఉపరాష్ట్రపతిగా ఈనెల 10న(బుధవారం) పదవీ విరమణ చేయనున్న ఎం వెంకయ్యనాయుడికి రాజ్యసభలో సభ్యులు సోమ
న్యూఢిల్లీ: నాలుగు రోజులు ముందుగానే పార్లమెంట్లో ఉభయసభలు వాయిదాపడ్డాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి 16 రోజులు. అయితే ఇవాళ సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రెండు సభలను నిరవధికం�
న్యూఢిల్లీ : గడిచిన ఐదేళ్లకాలంలో 307 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అసోం రైఫిల్స్కు చెందిన జవాన్లు దేశ రక్షణలో అసువులు బాసారని కేంద్రం తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సందర్భంగా భద్రతా బలగాలకు సంబంధించిన డేటా�