న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు స్టార్ట్ అయ్యాయి. లోక్సభ, రాజ్యసభలోనూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల ప�
Parliament | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. సోమవారం నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 26 రోజుల్లో 18 సార్లు సభా కార్యక్రమాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం (జూలై 17) అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు ఉభయ స�
మంత్రి గంగుల | రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 వానకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇదే అంశంపై సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి స�
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఇతర పార్టీ నేతలు సోమవారం అసెంబ్లీ సమావేశాలకు సైకిళ్లపై వచ్చారు. పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధన ధరల �
బెంగుళూరు: కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఎడ్ల బండిపై అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ కర్నాటక వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రె
న్యూఢిల్లీ: గత రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్న విషయం తెలిసిందే. అయితే వెనుకబడిన తరగతులకు ( OBC Bill ) రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్రాలకు హక్కు కల్పి�
ప్రాజెక్టులవారీగా యాక్షన్ ప్లాన్ ఎస్సారెస్పీ కింద మొత్తం ఆయకట్టుకు నీరు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగుకు భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తం 39.35 లక్షల ఎకరాల�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, ఆ పార్టీ నేతల నిజ స్వరూపాలను బయటపెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెం�
న్యూఢిల్లీ : కృష్ణానది జలాలపై వివాదం ఇవాళ లోక్సభలో చర్చకు వచ్చింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమరీతిలో తెలంగాణ జెన్కో విద్యుత్తున�