Sabitha Indra Reddy | వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా శానిటేషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రుతుపవనాల ఆగమనంతో గ్రేటర్ వాతావరణం కొంత చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాల�
Monsoon | తీవ్రమైన ఎండలు, పొడి వాతావరణంతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు (Soutwest Monsoon) ప్రవేశించనున్నట్లు వాతావరణ శాస్త
Monsoon | దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఆలస్యమవుతున్నది. సాధారణంగా జూన్ 1న కేరళ (Kerala) ను తాకే ఈ రుతుపవనాలు ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా వస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజ�
monsoon : దేశ రాజధాని డిల్లీ సహా అనేక చోట్ల రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మంది అప్పుడే దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయా అనుకుంటున్నారు. ఇక వరుసగా వర్షాలు కురుస్తాయా అంటూ సందే�
Monsoon | దేశవ్యాప్తంగా రైతులు, జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఆలస్యం కానున్నది. మే 26న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది. అయితే ఆ అంచన�
గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న దేశ ప్రజలను త్వరలోనే చల్లటి రుతు పవనాలు పలుకరించనున్నాయి. నైరుతి రుతు పవనాలు వేగంగా ఏర్పడుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
మార్క్ఫెడ్ ద్వారా వానకాలం మక్కల విక్రయానికి సంబంధించిన టెండర్లను మళ్లీ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖ తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచా
Monsoon | ఈసారి తెలంగాణ (Telangana) లోకి నైరుతి రుతుపవనాలు (South West Monsoon) ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింద�
Monsoon | దేశంలో భగభగ మండుతున్న ఎండల (Heat wave) నుంచి త్వరలో ఉపశమనం లభించనుందని భారత వాతావరణ కేంద్ర (IMD) తెలిపింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని, ఈ నెల 14 నుంచి 16 మధ్య రుతుపవనాలు అండమాన్ ని�
వేసవికి ముందే వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు రానున్న వానకాలంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు స్కైమెట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. వానకాలంపై ఎల్నినో ముప్పు పొంచి ఉన్నట్టు పేర్కొన్నది. ఈ ఏడాది వర్షా�
వానకాలం సేద్యం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నడూ లేనివిధంగా దిగుబడి పడిపోవడం ఆవేదనకు గురిచేస్తున్నది. పంట వేసింది మొదలు చేతికందే దశలో వరుస వర్షాలు కురవడం, పైరుకు కాటుక రోగం రావడంతో ఈ సీజన్లో 40 శాతం ఉత్�
అన్నదాతలు అరిగోస పడి పండించిన పంటలను అమ్ముకునేందుకు మిల్ పాయింట్ల వద్దకు వెళ్తే వ్యాపారులు అడిగిన ధరకే ధాన్యం తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ వానకాలం కోతలు ప్రారంభమైన నాటి నుంచి సన్న ధాన్యాన్ని రైస్ మి�