monsoon rain : దేశంలో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో తగినంతగా వర్షాలు కురవలేదు. జూలైలోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న వారికి షాకిచ్చే ప్రకటన చేసింది భారత వాతావరణ సంస్థ ఐఎండీ. జూలైలో సాధార�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరో పక్క పగలు సమయంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉ
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శుక్రవారం రాత్రి తేలికపాటి వాన కురిసింది. రాత్రి 10గంటల వరకు శేరిలింగంపల్లిలో అత్యధికంగా 1.40సెం.మీలు, అమీన్పూర్లో 1.25సెం.మీలు, మియాపూర్లో 8మిల్లీ మీటర్ల చొప్పున
Southwest Monsoon | జూన్ మొదట్లో దూసుకొచ్చిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఒక్కసారిగా నెమ్మదించాయి. కొన్ని రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలు ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కనిపించకపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన �
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శుక్రవారం రాత్రి మరోసారి వాన దంచికొట్టింది. పగలంతా చెమటలు కక్కించిన వాతావరణం ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షంతో కొంత చల్లబడింది. రాత్రి 10.30గంటల వరకు నగరంలోని రాజేంద్రనగర్�
Sabitha Indra Reddy | వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా శానిటేషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రుతుపవనాల ఆగమనంతో గ్రేటర్ వాతావరణం కొంత చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాల�
Monsoon | తీవ్రమైన ఎండలు, పొడి వాతావరణంతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు (Soutwest Monsoon) ప్రవేశించనున్నట్లు వాతావరణ శాస్త
Monsoon | దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఆలస్యమవుతున్నది. సాధారణంగా జూన్ 1న కేరళ (Kerala) ను తాకే ఈ రుతుపవనాలు ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా వస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజ�
monsoon : దేశ రాజధాని డిల్లీ సహా అనేక చోట్ల రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మంది అప్పుడే దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయా అనుకుంటున్నారు. ఇక వరుసగా వర్షాలు కురుస్తాయా అంటూ సందే�
Monsoon | దేశవ్యాప్తంగా రైతులు, జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఆలస్యం కానున్నది. మే 26న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది. అయితే ఆ అంచన�
గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న దేశ ప్రజలను త్వరలోనే చల్లటి రుతు పవనాలు పలుకరించనున్నాయి. నైరుతి రుతు పవనాలు వేగంగా ఏర్పడుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.