El Nino | ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఒక శతాబ్దానికిపైగా కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని యునైటెడ్ కింగ్డమ్(యూకే) వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
Monsoon Rains : ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు కనిపిస్తోంది. అయితే, వానాకాలంలో భారీ వర్షాలు నమోదయ్యేది ఆగష్టులోనే. అందుకే ఈ నెలలో కూడా దేశంలో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేస�
భారతదేశం మీదుగా విస్తరించిన దట్టమైన మేఘా లు, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో మరికొద్ది రోజుల్లో దేశమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్గాలు అంచనా వేస్తున్నా యి.
దేశంలో ఇటీవల పుంజుకున్నట్టు కన్పించిన నైరుతి రుతుపవనాల బలం క్రమేపీ తగ్గుతున్నది. ఉపగ్రహాలు విడుదల చేసిన తాజా చిత్రాల ప్రకారం బంగాళాఖాతం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్ముకున్న మేఘాల విస్తీర్ణం తగ్గ�
రుతుపవన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని కూకట్పల్లిలో అత్యధికంగా 2.0 సెం.మీలు, కుత్బుల్లాపూర్లో 1.93 సెం.మీలు, శంషిగూడలో 1.60 సెం.మీలు, బాచుపల్�
monsoon rain : ఇండియాలో వానలకు మూలమైన నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పట్లో బలహీనపడే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. దీంతో ఆగష్టులో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలం నేపథ్యంలో ఖమ్మం నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, మురుగు కాల్వలు పూడుకుపోవడం, వర్ష�
చుండ్రు బాధ చలికాలంలోనే కాదు వానాకాలంలోనూ అధికంగానే ఉంటుంది. కానీ, చలికాలంలో తీసుకున్నంత శ్రద్ధ వానాకాలంలో తీసుకోరు. ఈ సీజన్లో వీచే చల్లని గాలి ఆహ్లాదం కలిగిస్తుంది. కానీ, అది చర్మానికి హాని చేస్తుంది.
Monsoon | ఎల్నినో ప్రభావంతో దేశంలో రుతుపవనాలు (Monsoon) సరిగా విస్తరించక వానలు కరువయ్యాయి. వానలు లేక ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఇన్నాళ్లు మందగించిన నైరుత�
జూలూరుపాడు, జూలై 14 : వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామీణులు అనుసరించే వినూత్న ఆచారాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
ప్రజాధనం వృథా అవుతుందని తెలుసు... నిబంధనలు తుంగలో తొకుతున్నారని గమనిస్తూనే ఉన్నారు..కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు అంతా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే, అందరిదీ ఒకే మౌనం! కళ్లెదుట మాన్సూ�
TREA : కేంద్ర జల సంఘం (CWC) తాజా వివరాల ప్రకారం.. జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వ సాధారణ స్థాయి కంటే 16-46 శాతం తక్కువగా ఉందిని టీఆర్ఈఏ పేర్కొంది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజలు భయంతో వణికిపోతుంటే..కాంట్రాక్టర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, రహదారులను జలమయం కాకుండా చూడాల్సిన ‘మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు కాస్�