Monsoon | దేశంలో భగభగ మండుతున్న ఎండల (Heat wave) నుంచి త్వరలో ఉపశమనం లభించనుందని భారత వాతావరణ కేంద్ర (IMD) తెలిపింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని, ఈ నెల 14 నుంచి 16 మధ్య రుతుపవనాలు అండమాన్ ని�
వేసవికి ముందే వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు రానున్న వానకాలంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు స్కైమెట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. వానకాలంపై ఎల్నినో ముప్పు పొంచి ఉన్నట్టు పేర్కొన్నది. ఈ ఏడాది వర్షా�
వానకాలం సేద్యం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నడూ లేనివిధంగా దిగుబడి పడిపోవడం ఆవేదనకు గురిచేస్తున్నది. పంట వేసింది మొదలు చేతికందే దశలో వరుస వర్షాలు కురవడం, పైరుకు కాటుక రోగం రావడంతో ఈ సీజన్లో 40 శాతం ఉత్�
అన్నదాతలు అరిగోస పడి పండించిన పంటలను అమ్ముకునేందుకు మిల్ పాయింట్ల వద్దకు వెళ్తే వ్యాపారులు అడిగిన ధరకే ధాన్యం తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ వానకాలం కోతలు ప్రారంభమైన నాటి నుంచి సన్న ధాన్యాన్ని రైస్ మి�
Weather Update | వర్షాకాలం సీజన్ మంగళవారంతో ముగిసింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎనిమిది శాతం ఎక్కువ వర్షాపాతం నమోదైందని భారత వాతావరణశాఖ చీఫ్ మృత్యుంజయ్ మోహాపాత్ర వెల్లడించారు.
Rain Alert | ఋతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కుభీర్ తహసీల్దార్ శివరాజ్ మండల ప్రజలకు సూచించారు.
Hyderabad : భారీ వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న నగర వాసులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఈసారి ప్రకృతి మరోరూపంలో విజృంభించింది.
వానాకాలం వచ్చిందంటే.. పెద్దల సంగతేమో కానీ, పసిపిల్లలకు మాత్రం పరీక్షే! హాయిగా అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారులు వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుంటారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వద్ద వరద ప్రవాహాలు తగ్గిన తర్వాతే పరీక్షలు చేపట్టే అవకాశం ఉంటుందని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ఫుణె నిపుణుల బృందం తేల్చింది.