చుండ్రు బాధ చలికాలంలోనే కాదు వానాకాలంలోనూ అధికంగానే ఉంటుంది. కానీ, చలికాలంలో తీసుకున్నంత శ్రద్ధ వానాకాలంలో తీసుకోరు. ఈ సీజన్లో వీచే చల్లని గాలి ఆహ్లాదం కలిగిస్తుంది. కానీ, అది చర్మానికి హాని చేస్తుంది.
Monsoon | ఎల్నినో ప్రభావంతో దేశంలో రుతుపవనాలు (Monsoon) సరిగా విస్తరించక వానలు కరువయ్యాయి. వానలు లేక ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఇన్నాళ్లు మందగించిన నైరుత�
జూలూరుపాడు, జూలై 14 : వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామీణులు అనుసరించే వినూత్న ఆచారాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
ప్రజాధనం వృథా అవుతుందని తెలుసు... నిబంధనలు తుంగలో తొకుతున్నారని గమనిస్తూనే ఉన్నారు..కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు అంతా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే, అందరిదీ ఒకే మౌనం! కళ్లెదుట మాన్సూ�
TREA : కేంద్ర జల సంఘం (CWC) తాజా వివరాల ప్రకారం.. జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వ సాధారణ స్థాయి కంటే 16-46 శాతం తక్కువగా ఉందిని టీఆర్ఈఏ పేర్కొంది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజలు భయంతో వణికిపోతుంటే..కాంట్రాక్టర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, రహదారులను జలమయం కాకుండా చూడాల్సిన ‘మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు కాస్�
మనిషికి తన సమర్థత గురించి విశ్వాసం ఉన్నా లేకపోయినా.. తన జాతి గురించి మాత్రం అంతులేని నమ్మకం. మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడనీ, భూమిని శాసించగలడనీ, గ్రహాలను దాటేయగలడనీ అంతులేని అభిమానం. కానీ, తను తెలిస�
monsoon rain : దేశంలో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో తగినంతగా వర్షాలు కురవలేదు. జూలైలోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న వారికి షాకిచ్చే ప్రకటన చేసింది భారత వాతావరణ సంస్థ ఐఎండీ. జూలైలో సాధార�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరో పక్క పగలు సమయంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉ
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శుక్రవారం రాత్రి తేలికపాటి వాన కురిసింది. రాత్రి 10గంటల వరకు శేరిలింగంపల్లిలో అత్యధికంగా 1.40సెం.మీలు, అమీన్పూర్లో 1.25సెం.మీలు, మియాపూర్లో 8మిల్లీ మీటర్ల చొప్పున
Southwest Monsoon | జూన్ మొదట్లో దూసుకొచ్చిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఒక్కసారిగా నెమ్మదించాయి. కొన్ని రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలు ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కనిపించకపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన �
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శుక్రవారం రాత్రి మరోసారి వాన దంచికొట్టింది. పగలంతా చెమటలు కక్కించిన వాతావరణం ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షంతో కొంత చల్లబడింది. రాత్రి 10.30గంటల వరకు నగరంలోని రాజేంద్రనగర్�