ఆదిలాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితి మీరుతున్నాయి. పేదల అవకాశాలను ఆసరా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వడ్డీ వ్యా�
ఉమ్మడి జిల్లాలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతున్నది. సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకొని వారిని వడ్డీ వ్యాపారులు నిలువునా దోచుకుంటున్నారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి కుటుంబాలను ఛిద్రం చేస్తున్నారు.
కొన్నిరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతున్నది. కోట్ల రూపాయల్లో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.
నిజామాబాద్ జి ల్లాలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు కలకలం సృష్టించింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని పలువురు వ్యాపారుల ఇండ్లపై గురువారం దాడులు చేశా రు. అధిక వడ్డీలతో సామాన్యులను వ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా రైతుభరోసా పథకం జాడేలేదు. ఇప్పటికే వానకాలంలో పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం.. ఈ రబీ సీజన్లోనైనా ఇస్తుందా..? లేదా..? అనే ఆందోళన అన్నదాతలను వ�
వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. పంట లు వేసే సమయం దాటిపోతున్నా, రాష్ట్ర సర్కారు రైతుభరోసాపై ఊసెత్తకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరోవైపు రూ. 2 లక్షల రుణమాఫీపై స్పష్ట
బోధన్ పట్టణంలోని వడ్డీ వ్యాపారస్తులు, జీరో ఫైనాన్స్లపై సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది వడ్డీ వ్యాపారులను గుర్తించామని పట్టణ సీఐ ఎస్.వీరయ్య �
ప్రజలను పట్టి పీడించుకుతింటున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడి చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టడం సబబేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అయితే,
వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరఢా ఝళిపించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఏకకాలంలో దాడులు చేశారు. 30 మందిపై కేసు నమోదు చేయడంతోపాటు భారీగా నగదును సీజ్ చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్�
అవసరానికి డబ్బు ఆశ చూపి వడ్డీలు, చక్రవడ్డీల పేరిట అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు వ్యాపారులు. వారికి ఫైనా న్స్ సంస్థలు కూడా తోడవడంతో ఈ దందా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నది.
కామారెడ్డి జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు గాంధారి, భిక్కనూరు, నస్రుల్లాబాద్, బీర్కూర్, ఎల్లారెడ్డి పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు కల
పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి.. నాలుగెకరాల్లో మిర్చి సాగు ప్రారంభించాడు.. ఆరుగాలం శ్రమించాడు.. కానీ కాలం కలిసి రాలేదు.. పంటను చీడపీడలు ఆశించాయి.. కొంత పంట సాగునీరు అందక ఎండిపోయింది.