వడ్డీ వ్యాపారుల చేతిలో దెబ్బలు తిన్న ఓ మాజీ హోంగార్డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ రూపేశ్ వివరాలను వ�
పేదలు, సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ వడ్డీ వ్యాపారాన్ని బిందాస్గా నడిపించుకుంటూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సా మాన్య కుటుం�