మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చెన్నైకి చెందిన ‘చెట్టనాడ్ గ్రూప్'లోని ఓ కంపెనీకి చెందిన రూ.298 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మార్చి 16 నుంచి జూన్ 3 వరకు పోలీసులు, తనిఖీ బృందాలు నిర్వహించిన సోదాల్లో రూ.200.27 కోట్లు దొరికినట్లు రాష్ట్ర పోలీసు విభాగం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Enforcement Directorate: ఫెమా చట్టాలను ఉల్లంఘిస్తూ విదేశాలకు నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్న కంపెనీలపై ఈడీ తనిఖీలు చేపట్టింది. దేశంలోని వేర్వేరు పట్టణాల్లో ఆ సోదాలు జరిగాయి. ఓ దగ్గర వాషింగ్మెషీన్లో దాచ�
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు బంధువుల ఇళ్లు, ఇతర సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండు రోజుల పాటు దాడులు జరిపి రూ.150 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు దాచిన రూ.3 కోట్ల నగదును పోలీస్, టాస్క్ఫోర్స్, ఫ్లయింగ్ స్కాడ్ సోమవారం పట్టుకున్నది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా శుక్రవారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.3,93,500 నగదు సీజ్ చేశారు.
హైదరాబాద్ జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.63.42 లక్షల నగదు సీజ్ చేయగా, ఇప్పటి వరకు రూ.42.92 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఏలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారం, వెండి, నగదును పోలీసులు పట్టుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.