హైదరాబాద్లో రెండు భారీ అగ్నిప్రమాదాలు (Fire Accidents) జరిగాయి. ఓల్డ్ సిటీలోని ఓ స్క్రాప్ గోదాంలో, సికింద్రాబాద్లోని మోండా మార్కెల్లో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
సికింద్రాబాద్ (Secunderabad) మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
Hyderabad | సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో మూడు రోజుల క్రితం ఓ యాచకుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును మోండా మార్కెట్ పోలీసులు ఛేదించారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పాలిక బజార్లోని రెడీమేడ్ దుకాణంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలు అదుపుచేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు
MLC Kavitha | ఆషాడ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఆదివారం మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్లో నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు.
హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు.
సికింద్రాబాద్ : మోండా డివిజన్లోని టకార్ బస్తీలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కుటుంబం అధ్వర్యంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. టీఆర్ఎస్ యువనాయక�
బేగంపేట్ : పేదింటి ఆడపడుచుల పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా అండగ నిలిచారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గంల�
మారేడ్పల్లి : స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడడంతో పాటు, నగర అభివృద్ధిలో రాజీపడకుండా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత�