Moinabad | ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసే రోజులు పోయి, తాజాగా ప్రహరీలను సైతం ధ్వంసం చేసి అందులోని మనుషులను నిర్బంధించి మరీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు.. ఇలా డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. నిత్యం విద్యార్థులు, యువకుల ఆటలపోటీలతో కళకళలాడాల్సిన �
Peddamangalaram | సర్కార్ భూములు ఆక్రమించి ఇండ్లు కడితే కూల్చివేయడం చూశాం. చెరువు బఫర్జోన్లో నిర్మాణాలు చేపడితే బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం కూడా అనుభవమే. భూ తగాదాల్లో బలవంతుడి పక్షాన నిలిచి బల�
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మొయినాబాద్ శివారులోని పొలం వద్ద మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది స్వప్ప (34)ను ఆమె సొంత అన్ననే హత్య చేశాడు.
KS Rathnam | మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామంలో మెడివిజన్ కంటి దవాఖాన వారి సౌజన్యంతో గ్రామానికి చెందిన బీజేపీ మండల కార్యదర్శి గుమ్మల్ల సీతారాం రెడ్డి, ఆయన సోదరుడు గుమ్మల్ల విక్రం రెడ్డి ఉచిత క
మొయినాబాద్, జనవరి 01: అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతల పర్వం వివాదాస్పదంగా మారింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్మాణాలు తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు వాపోయారు.
ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు (Duvvada Madhuri) మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉన్న ది పెండెంట్ ఫ�
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మండలం కనకమామిడి సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కనకమామిడి వద్ద బీజాపూర్ హైవేపై తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి.
మండలం నగరానికి అతి చేరువలో ఉండటంతో ప్రైవేట్ ఉద్యోగాలు చేయడానికి చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వెళ్తుంటారు. అదేవిధంగా మండలంలో ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, కళా�
‘ఓ పాలకుల్లారా ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా... అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి లేదా.. గుంతల రోడ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఓ పాలకులారా రోడ్డు మరమ్మత్తులు చేయండి లేదా ఏ మాత్రం పౌరుషం ఉంటే పదవులను వదిలి వేయం�