అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీ నిర్వహించుకున్న విదేశీయులు పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా బర్త్డే జరుపుకొంటున్న ఫామ్ హౌస్పై దాడులు న�
నగర శివారులో ఉన్న ఔటర్రింగ్రోడ్డును కేంద్రంగా చేసుకుని గంజాయి రవాణాదారులు గుట్టుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడా జాతీయ రహదారి నుంచి వివిధ వాహనాల్లో ఓఆర్ఆర్ మీదుగా ముంబాయి నేషనల్ హ�
పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే లోపు దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బంంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అతి భారీ వర్షాలకు గ్రామీణ రోడ్లు ధ్వంసం అయ్యాయి. ముందే అంతాంత మాత్రాన ఉన్న గ్రామాల రోడ్లు వర్షం కురవడంతో చిన్న పాటి కుంటలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు వరద ఉధృతితో ఉప్పొంగి ప్రవహించాయి.
Youth Arrest | మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగాలీగూడ గ్రామానికి చెందిన సున్నం మధు, ప్రస్తుతం బండ్లగూడ జాగిర్ లో నివాసముంటున్న చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన కొత్త మల్లె వెంకటేష్లు ఇ�
Yenekepally | ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న తహసిల్దార్. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాడు ఎవడైనా సరే వదిలి పెట్టేది లేదని ఎమ్మార్వో మరింత దూకుడు పె
దశాబ్దాలుగా భూమిని నమ్ముకుని.. సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులకు ప్రభుత్వం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రైతులకు బువ్వ పెట్టే భూమిని ప్రభుత్వం అప్పనంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ రైతులను
నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పలు ఫామ్హౌస్లు అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి అయ్యిందంటే చాలు కొన్ని ఫామ్హౌస్లలో వ్యభిచారం, పేకాట, రేవ్పార్టీలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు యథేచ్చగా
Yenkepally | భూమిలో బండరాళ్లు.. రప్పలు.. చెట్ల పొదలను తీసివేసి భూమిని తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నాం. అలాంటి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుంది. కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే మా బతు
మంచి నీటి పైపులైన్ మరమ్మతుల విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరమ్మతుల కోసం మూడు నెలల క్రితం గుంతను తవ్వారు కానీ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో రోడ్డుపక్కన గుంత అలాగే ఉండటంతో వాహ�
రైతులు పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ లీలారాణి, డాక్టర్ సుక్రుత్కుమార్ సూచించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవ�
ఓ వ్యక్తి అనుమతి లేకుండా ఫాంహౌస్లో జరిగిన విందులో స్వరాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను వినియోగించడంతో ఎక్సైజ్ పోలీసులు ఫాంహౌస్పై దాడి చేసి సుమారు రూ.4 లక్షల విలు�