రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మండలం కనకమామిడి సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కనకమామిడి వద్ద బీజాపూర్ హైవేపై తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి.
మండలం నగరానికి అతి చేరువలో ఉండటంతో ప్రైవేట్ ఉద్యోగాలు చేయడానికి చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వెళ్తుంటారు. అదేవిధంగా మండలంలో ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, కళా�
‘ఓ పాలకుల్లారా ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా... అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి లేదా.. గుంతల రోడ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఓ పాలకులారా రోడ్డు మరమ్మత్తులు చేయండి లేదా ఏ మాత్రం పౌరుషం ఉంటే పదవులను వదిలి వేయం�
Rangareddy | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్లో ఘోరం జరిగింది. ఆస్తి వివాదం నేపథ్యంలో బాబాయి రామగళ్ల శ్యామ్(45)పై కుమారుడు ప్రసాద్ కత్తితో దాడి చేశాడు.
వారంతా మైనర్లే.. ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యారు. అంతా కలిసి ఓ ఫామ్హౌస్లో (Farm House) విదేశీ మద్యం, గంజా కొడుతూ జోరుగా పార్టీ (Trap House Party) చేసుకున్నారు. అంతా మత్తులో ఉండగా ఎస్వోటీ పోలీసులు రంగప్రవేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి తన అక్కసును వెళ్లగక్కరు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి నుంచి అధికార �
అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీ నిర్వహించుకున్న విదేశీయులు పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా బర్త్డే జరుపుకొంటున్న ఫామ్ హౌస్పై దాడులు న�
నగర శివారులో ఉన్న ఔటర్రింగ్రోడ్డును కేంద్రంగా చేసుకుని గంజాయి రవాణాదారులు గుట్టుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడా జాతీయ రహదారి నుంచి వివిధ వాహనాల్లో ఓఆర్ఆర్ మీదుగా ముంబాయి నేషనల్ హ�
పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే లోపు దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బంంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అతి భారీ వర్షాలకు గ్రామీణ రోడ్లు ధ్వంసం అయ్యాయి. ముందే అంతాంత మాత్రాన ఉన్న గ్రామాల రోడ్లు వర్షం కురవడంతో చిన్న పాటి కుంటలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు వరద ఉధృతితో ఉప్పొంగి ప్రవహించాయి.
Youth Arrest | మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగాలీగూడ గ్రామానికి చెందిన సున్నం మధు, ప్రస్తుతం బండ్లగూడ జాగిర్ లో నివాసముంటున్న చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన కొత్త మల్లె వెంకటేష్లు ఇ�
Yenekepally | ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న తహసిల్దార్. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాడు ఎవడైనా సరే వదిలి పెట్టేది లేదని ఎమ్మార్వో మరింత దూకుడు పె
దశాబ్దాలుగా భూమిని నమ్ముకుని.. సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులకు ప్రభుత్వం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రైతులకు బువ్వ పెట్టే భూమిని ప్రభుత్వం అప్పనంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ రైతులను