బీజేపీలో అనధికారికంగా కొనసాగుతున్న 75 ఏండ్ల వయసులో పదవీ విరమణ నిబంధన ప్రధాని నరేంద్ర మోదీ పాలిట గుదిబండగా మారింది. మరో వారం రోజుల్లో అంటే ఈ నెల 17న 75 ఏండ్ల పడిలోకి ప్రవేశించనున్న మోదీ.. పదవీ విరమణ గండం నుంచి త
Vasundhara Raje | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక భేటీ సుమారు 20 నిమిషాలు కొనసాగింది.
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతో తమకు సంఘర్షణ ఉంది కాని గొడవలు లేవని బీజేపీ సైద్ధాంతిక గురువుగా పరిగణించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
Mohan Bhagwat | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మధ్య విభేదాలున్నట్లు వస్తున్న వదంతులను ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ ఖండించారు. సంస్థాగత వైరుధ్యాలున్నప్పటిక�
Mohan Bhagwat | ప్రపంచ దేశాల నడుమ జరుగుతున్న పలు యుద్ధాల గురించి ఆరెస్సెస్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagavat) ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర (Maharastra) లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ-ఆరెస్సెస్ మధ్య సంబంధాలను 2014కు ముందు.. ఆ తర్వాత అని రాజకీయ విశ్లేషకులు విభజిస్తారు. 2014 కంటే ముందు.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టే కంటే మునుపు ఈ రెండు వ్యవస్థల మ
Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకోబోయే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఇప్పటికే పలు పార్టీలు ప్రకటించాయి. ఆర్ఆర్ఎస్ సైతం పర
ఈ సంవత్సరం సెప్టెంబర్లో రిటైర్ అయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాట్లు చేసుకుంటున్నారని, అందుకే ఆయన నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కా ర్యాలయాన్ని సందర్శించారని శివసేన(యూబీటీ) నాయకుడు, రాజ్యసభ
Mohan Bhagwat | శ్రీశైలం : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీశైల క్షేత్రాని దర్శించుకున్నారు. ఆలయ రాజ గోపురం వద్దకు ఆయనకు ఈవో శ్రీనివాస రావు ఘన స్వాగతం పలికారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు భారత రాజ్యంతోనూ తమ పార్టీ పోరాడుతున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుఎల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ గాంధీ చెప్పే మాటలు, చేసే చేష్టలన్నీ భారతదేశాన్ని �
Rahul Gandhi: దేశ స్వాతంత్ర్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయన్నారు. మర�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్�