ముంబై: ప్రతీ భారతీయ పౌరుడు హిందువేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందువులు, ముస్లింలు ఒకేరకమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పుణెకు చెందిన గ్లోబల్ స్ట్రాటెజిక్ పాలసీ ఫౌం డేష�
Mohan Bhagawat: స్వదేశీ అంటే విదేశాలకు సంబంధించిన ప్రతీది వదులుకోవాలని అర్థం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగాలని అయితే
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ | భారతదేశ గర్వం.. దాని సంప్రదాయ పరిజ్ఞానంలో ఉందని, దానికి ఇతర దేశాలను కాపీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నేష
న్యూఢిల్లీ : ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన హిందూ-ముస్లిం ఐక్యత వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు.మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన దిగ్విజయ్ సింగ�
లక్నో: ముస్లింలు భారత్లో ఉండకూడదని ఎవరైనా అంటే అతడు హిందువే కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగమైన ముస్లిం �
దేశంలో పరిస్థితులపై నేడు ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం భేటీ | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అగ్రనాయకత్వం గురువారం సమావేశం కానున్నది. దేశంలో కొనసాగుతున్న కొవిడ్ పరిస్థితులతో పాటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల అన
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్ | కరోనా మహమ్మారి మొదటి దశ అనంతరం అన్ని ప్రభుత్వం, ప్రభుత్వాలు, పాలనా యంత్రాంగంలో నిర్లక్ష్యం పెరిగిందని, ఫలితంగా ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు నె
హరిద్వార్ : ప్రకృతితో మమేకమైన భారతీయ జీవన విధానం, విద్య, వైద్య, వైజ్ఞానిక విషయాల్లో మన పూర్వీకుల జ్ఞాన సముపార్జన, దానిని ఒక తరం నుంచి ఒక తరానికి అందించిన వైనాన్ని నేటి యువతకు వివరించి వారి