Mohan Bhagwat | ప్రపంచం మొత్తానికి భారత్ అవసరమని, ఇందుకు అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే భూలోకం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస
RSS Chief | ప్రపంచాన్నే మేల్కొలిపే సామర్థ్యం భారత్కు ఉందని రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన బెంగళూరులో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు.
కుల నిర్మూలన గురించి చర్చిస్తే, వాస్తవానికి క్రీ.శ.8వ శతాబ్దంలో ఆది శంకరాచార్య కాలంలోనే అది అంతం కావాల్సింది. అందరిలో ఉన్న దివ్యత్వం ఒక్కటేనని, ఈ విషయాన్ని విస్మరించడం వల్లే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున�
Umer Ahmed Ilyasi | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ను జాతిపితతో పోల్చిన ఆల్ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇలియాసీకి కేంద్ర ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది.
ముంబై: ప్రతీ భారతీయ పౌరుడు హిందువేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందువులు, ముస్లింలు ఒకేరకమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పుణెకు చెందిన గ్లోబల్ స్ట్రాటెజిక్ పాలసీ ఫౌం డేష�
Mohan Bhagawat: స్వదేశీ అంటే విదేశాలకు సంబంధించిన ప్రతీది వదులుకోవాలని అర్థం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగాలని అయితే
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ | భారతదేశ గర్వం.. దాని సంప్రదాయ పరిజ్ఞానంలో ఉందని, దానికి ఇతర దేశాలను కాపీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నేష
న్యూఢిల్లీ : ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన హిందూ-ముస్లిం ఐక్యత వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు.మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన దిగ్విజయ్ సింగ�
లక్నో: ముస్లింలు భారత్లో ఉండకూడదని ఎవరైనా అంటే అతడు హిందువే కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగమైన ముస్లిం �
దేశంలో పరిస్థితులపై నేడు ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం భేటీ | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అగ్రనాయకత్వం గురువారం సమావేశం కానున్నది. దేశంలో కొనసాగుతున్న కొవిడ్ పరిస్థితులతో పాటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల అన