ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న గద్దర్.. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.
Actor Mohan Babu | ట్రోలింగ్ విషయం పక్కన పెట్టేస్తే.. టాలీవుడ్ సినిమా చరిత్రలో మోహన్ బాబుది ప్రత్యేక స్థానం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా, నిర్మాతగా వందల సినిమాలు చేశాడంటే మాములు విషయం �
‘విశాల్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. అతని సినిమాలన్నీ బాగుంటాయి. నేను పోలీస్ అనే పదాన్ని గౌరవిస్తాను. విశాల్ ఓ గొప్ప కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘పందెంకోడి’ తరహాలో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్త�
MegaStar Chiranjeevi | టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఆయన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022గా ఎంపికయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్ర�
Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ (80) మంగళవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం తెలుగు సినీ చిత్ర పరిశ్ర�
Super Star Krishna | సూపర్స్టార్ కృష్ణ భౌతికకాయానికి సీనియర్ నటుడు మోహన్బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణ పార్థివదేహం వద్దకు వచ్చి సోదరా.. సోదరా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
Mohan Babu Next Movie | ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీమేక్ సినిమాల సందడి ఎక్కువైంది. చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ఇతర భాషల్లో మంచి విజయాలు సాధించిన చిత్రాలను రీమేక్గా చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాల�
ఇటీవల కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు సంతాప సభను తెలుగు చిత్ర పరిశ్రమ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించింది.
సీనియర్ హీరో మోహన్బాబు నటిస్తున్న తాజా చిత్రానికి ‘అగ్ని నక్షత్రం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మోహన్బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున�
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) నటించిన సన్నాఫ్ ఆఫ్ ఇండియా (Son of India) బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న మోహన్ బాబు కొత్త సినిమాను ప్రకటించాడు.
హైదరాబాద్ : అంబర్పేటలో మోహన్ బాబు అనే వ్యక్తి హల్చల్ సృష్టించాడు. తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ స్థానికంగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీస�
సినీ నటుడు మోహన్బాబు నాయీబ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన నాయీబ్రాహ్మణ సంఘం సమ�