Mega family | మా ఎన్నికలు ( MAA elections ) పూర్తయిపోయి మూడు రోజులు అయిపోతుంది. కానీ ఇప్పటికీ వాటి గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా మంచు విష్ణు గెలిచిన తర్వాత జరుగుతున్న పరిణామాలు.. ఎదురవుతున్న పరిస్థితుల
MAA Elections Controversy | మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మేమంతా ఒక్కటే.. ఇప్పుడు గొడవలు పడిన కూడా ఎన్నికల తర్వాత అందరం కలిసే ఉంటాం అంటూ.. మొన్నటి వరకు కబుర్లు చెప్పిన సినిమా సభ్యులు.. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూసి�
mohan babu | ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా ఇదే అనుకుంటున్నారు. తనకు అవసరం లేదు అంటూనే మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన మాటల్లో అది కనిపించడం లేదు కానీ
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని సీనియర్ నటుడు మోహన్బాబు ప్రశంసించారు. ఆయన తనయుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన సందర్భంగా సోమవారం ఏర్పాటుచే
నేను సమర్ధుడిని కాదు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని మోహన్ బాబు (Mohan Babu) పలువురిని హెచ్చరించారు. తాజా పరిణామాలపై ఆయన మాట్లాడుతూ..వేదికలపై ఎలా పడితే అలా తాను మాట్లాడనని వ్యంగ�
Manchu Vishnu | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. విష్ణు మా అధ్యక్షుడిగా గెలువడంతో.. ఆయన సోదరి మంచు లక్ష్మీ సంతోషం వ్యక�
Maa elections | ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సరిగ్గా 1000 మంది కూడా లేని మా అసోసియేషన్ ఎన్నికల కోసం నిజమైన రాజకీయాల స్థాయిలో రచ్చ చేస్తున్నారు సిని’మా’ సభ్యులు. కేవలం 900 పైచిలుకు పైగా ఓట్లు ఉండే అసోసియ�
MAA elections | మా ఎన్నికలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అక్టోబర్ 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు ప్రకాశ్ రాజ్ ( Prakash Raj ) , మంచు విష్ణు ( Manchu vishnu ) ఇతర మూవీ ఆర్టిస్ట్స్ �
ఏ విషయంపైనైన ముక్కుసూటిగా మాట్లాడే మోహన్ బాబు రీసెంట్గా ఆలీ టాక్ షోకి గెస్ట్గా హాజరయ్యాడు. ఈ షోలో పలు విషయాల గురించి మాట్లాడిన ఆయన ఆలీని నీకు పొగరు ఎక్కువ అందుకే కొన్నాళ్లు పక్కన పెట్టానంటూ
Maa Elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్ వేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల కోసం చాలా ఉత్సాహంగా
ఏపీలో థియేటర్ల సమస్యల గురించి జగన్ ప్రభుత్వంతో మోహన్బాబు మాట్లాడాలని శనివారం జరిగిన ‘రిపబ్లిక్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పవన్కల్యాణ్ సూచించిన విషయం తెలిసిందే. వైఎస్ కుటుంబీకులు తమ బంధువులని
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఆయన ఆరోగ్యం క్రమక్రమేపి కుదుట పడుతుంది. అయితే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరు�