ఏ విషయంపైనైన ముక్కుసూటిగా మాట్లాడే మోహన్ బాబు రీసెంట్గా ఆలీ టాక్ షోకి గెస్ట్గా హాజరయ్యాడు. ఈ షోలో పలు విషయాల గురించి మాట్లాడిన ఆయన ఆలీని నీకు పొగరు ఎక్కువ అందుకే కొన్నాళ్లు పక్కన పెట్టానంటూ
Maa Elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్ వేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల కోసం చాలా ఉత్సాహంగా
ఏపీలో థియేటర్ల సమస్యల గురించి జగన్ ప్రభుత్వంతో మోహన్బాబు మాట్లాడాలని శనివారం జరిగిన ‘రిపబ్లిక్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పవన్కల్యాణ్ సూచించిన విషయం తెలిసిందే. వైఎస్ కుటుంబీకులు తమ బంధువులని
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఆయన ఆరోగ్యం క్రమక్రమేపి కుదుట పడుతుంది. అయితే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరు�
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ తమ పంథాలో దూసుకుపోతున్నారు.ఈ ఇద్దరు హీరోలకు ఇటీవలి కాలంలో సరైన సక్సెస్లు రాకపోవడంతో సినిమాలు తగ్గించే
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్తో మంచి సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ని ఏకవచనంతో పిలిచే మిత్రుత్వం ఉంది. సినీ పరిశ్రమకు చెందిన స్టార
జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఏపీకి చెందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అమరులైన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెం�
మోహన్బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘జయజయ మహావీర’ అనే పల్లవితో సాగే తొలి లిరికల్ వీడియోన�
కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు చేసిన మోహన్ బాబు ఇప్పుడు డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మిం�
‘మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. తన రూటే సపరేటు. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక..’ అంటూ చిరంజీవి వాయిస్ ఓవర్లో ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్ర �
కలెక్షన్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రతన్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ని కొద్ది సేపటి క్రితం విడుదల చేశా�
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా అనే సందేశాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై డైమండ్ రత్న బాబు దర్�
సీనియర్ హీరో మోహన్బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన టీజర్ విడుదల చేయబోతున్నారు. ‘30ఏళ్�
కరోనా వలన ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో సెలబ్రిటీలు అందరు ఫ్యామిలీతో ఆనంద క్షణాలు గడుపుతున్నారు. ఓ వైపు స్టార్స్కు సినిమా షూటింగ్స్ లేవు, మరో వైపు వారి పిల్లలకు స్కూల్స్ లేవు. దీంతో ఇం�
సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రియ మిత్రులు అనే సంగతి మనందరికి తెలిసిందే. ఆ మధ్య రజనీకాంత్ అనారోగ్యానికి గురైనప్పుడు మోహన్ బాబు తన ఫ్రెండ్ త్వరగా కోలుకోవాలని ప్రా�