Father Beats Daughter To Death | నీట్ ప్రాక్టీస్ టెస్ట్లో మార్కులు తక్కువ వచ్చినందుకు కుమార్తెపై తండ్రి ఆగ్రహించాడు. ఆమెను కర్రతో పదేపదే కొట్టాడు. తలకు తీవ్ర గాయంకావడంతో ఆ యువతి మరణించింది. భార్య ఫిర్యాదుతో ఆ వ్యక్తిని �
samosa party | హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం సమోసాలపై రాజకీయం జరుగుతున్నది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ పాల్గొన్న సీఐడీ కార్యక్రమంలో ఆయన కోసం ఉంచిన సమోసాలు మాయమయ్యాయి. ఈ గందరగోళంపై సీఐడీ అంతర్గత దర్యాప్తు చేపట
తనకు వ్యతిరేకంగా గత వారం నుంచి రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలపై బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ పాలనలో మత ఘర్షణలు జరగలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం, పలు రాష్ర్టాల్లో బీజేపీ పాలనలో చోటుచేసుకున్న ఘర్షణలను ఉదహరించారు. షా వ్యా�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాల నాయకులు కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని ప్రగతి పనులను చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథో�
సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంఘం (సెస్) ఎన్నికల్లో 15 డైరెక్టర్ పదవులన్నింటినీ బీఆర్ఎస్ గెలువడం ట్రైలర్ మాత్రమేనని.. మున్ముందు అసలు సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత
అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీజేపీ నేతలను మించినవారు మరొకరు లేరని, వారి నైపుణ్యాలకు నోబె ల్, ఆస్కార్ వంటి అవార్డులు ఇవ్వొచ్చని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యం గ్యంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేం
1984లో బీజేపీకి కేవలం రెండే ఎంపీ సీట్లు ఉండేవని, అద్వానీ చేపట్టిన రథయాత్ర తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి గుర్తింపు తెచ్చిన అద్వానీ పోయి ఇప్పుడు అదానీ వచ్చారని ఎద్దేవా
మదురై ఎయిమ్స్ నిర్మాణం 95 శాతం పూర్తయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనను తమిళనాడుకు చెందిన సీపీఎం, కాంగ్రెస్ ఎంపీలు తప్పపట్టారు. మదురైలోని తొప్పూరులో ఎయిమ్స్ కోసం కేటాయించిన విశాల
లిక్కర్ స్కామ్ అంటూ విపక్షాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో వేధింపులకు గురి చేస్తున్న కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లిక్కర్ స్కామ్ ఏ
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రం సంధించారు
తమదాకా వస్తే గానీ తత్వం బోధపడదని అంటారు. కేంద్రమంత్రి ఫగ్గన్సింగ్ కులస్తేకు అలాంటి అనుభవమే ఎదురైంది. గురువారం ఆయన మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా శివనీ వెళ్లారు. కారులో వెళ్తుంటే దారి పక్కన వేడివేడిగా క�
అగ్నివీరులకు సీఏపీఎఫ్లో, రక్షణ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది. కానీ అదే బీజేపీ.. మధ్యప్రదేశ్ పోలీసు ఉద్యోగాల్లో మాజీ సైనికులకు దక్కాల్సిన రిజర్వేషన్�
తెలంగాణలో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందిస్తున్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మానస పుత్రిక లాంటి మిషన్ భగీరథ పథకం ద్వారా అని, కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా కాదని ఐటీ, ప�